ap politics

ఏపీ ఎద‌గాలంటే విజ‌న్లు కాదు.. విభ‌జ‌న హామీలు కావాలి

ఏపీ ఎద‌గాలంటే విజ‌న్లు కాదు.. విభ‌జ‌న హామీలు కావాలి

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ షర్మిల, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “విజన్-2047” పేరుతో ప్రజలను ద‌గా చేస్తున్నార‌ని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రం ఎదగాలంటే “విజన్లు” కాదని, విభజన హామీలు నెరవేరాలని ఆమె ...

అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన జ‌గ‌న్.. తెలంగాణ ప్ర‌భుత్వంపై ఫైర్‌

అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన జ‌గ‌న్.. తెలంగాణ ప్ర‌భుత్వంపై ఫైర్‌

పుష్ప‌2 ప్రీమియ‌ర్ షో సంద‌ర్భంగా సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను అరెస్టు చేయ‌డంపై వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స్పందించారు. అర్జున్ ...

ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని ద‌ద్ద‌మ్మ ప‌నులు

కూటమి ప్రభుత్వంపై క‌డప ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. వేములలో పోలీసులు తనను అడ్డుకున్న అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ “కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయ్యాయి. ...

సోషల్ మీడియా పోస్టులపై సీఎం కీలక నిర్ణయం.. టార్గెట్ వారేనా..?

సోషల్ మీడియా పోస్టులపై సీఎం కీలక నిర్ణయం.. టార్గెట్ వారేనా..?

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులపై తీవ్రంగా స్పందించారు. కొంద‌రు వ్య‌క్తులు రాజకీయ ముసుగులో సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఆయన ...

6 నెలల్లో ఒక్కరికైనా రూ.15,000 వచ్చాయా?

6 నెలల్లో ఒక్కరికైనా రూ.15,000 వచ్చాయా? – వైసీపీ ప్ర‌శ్న‌

‘తల్లికి వందనం’ పథకం కింద స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లికి రూ. 15,000 అందిస్తామని కూటమి పార్టీలు ఎన్నికల ముందు హామీ ఇచ్చాయి. అధికారంలోకి వ‌చ్చి 6 నెలలు పూర్తయినా త‌ల్లికి ...

ఆ చిన్నారులకు పింఛన్లు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశం!

ఆ చిన్నారులకు పింఛన్లు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకు పింఛన్లు అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన కలెక్టర్ల సదస్సులో ఆదేశాలు ఇచ్చారు. వచ్చే 3 నెలల్లో ...

జ‌నంలోకి జ‌గ‌న్‌.. కూట‌మి తీరుపై వ‌రుస ఆందోళ‌న‌లు

జ‌నంలోకి జ‌గ‌న్‌.. కూట‌మి తీరుపై వ‌రుస ఆందోళ‌న‌లు

కూట‌మి పాల‌న‌లో ప్ర‌జ‌లు ప‌డుతున్న స‌మ‌స్య‌ల‌పై పోరాటానికి ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి రెడీ అయ్యారు. తాను నిత్యం జ‌నంలో ఉండేలా యాక్ష‌న్ ప్లాన్ సిద్ధం ...

జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు.. మంత్రులు, ఎమ్మెల్యేలకు పవన్ వార్నింగ్‌

జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు.. మంత్రులు, ఎమ్మెల్యేలకు పవన్ వార్నింగ్‌

కలెక్టర్ల సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ సీరియ‌స్ వార్నింగ్‌లు ఇచ్చారు. ముఖ్యంగా, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక విధానంలో జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు తీసుకోవడం తథ్యం అని హెచ్చరించారు. సీఎం ...

అబ‌ద్ధాలు, మోసాలు, గోబెల్స్ ప్ర‌చారం.. కూట‌మి పాల‌న‌పై జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అబ‌ద్ధాలు, మోసాలు, గోబెల్స్ ప్ర‌చారం.. కూట‌మి పాల‌న‌పై జ‌గ‌న్ ఫైర్‌

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాజాగా కూట‌మి ప్ర‌భుత్వ తీరుపై, ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌కుండా డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తూ ...