ap politics
ఏపీలో పవన్ “OG” సినిమా టికెట్ ధర భారీగా పెంపు
టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన “OG” విడుదలకు ముందు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈనెల 25న ...
మద్యం అమ్మకాల్లో జోరు.. ఆదాయం ఏమైనట్లు..?
కలెక్టర్ల కాన్ఫరెన్స్ సాక్షిగా సీఎం(CM) చంద్రబాబు (Chandrababu) విష ప్రచారాలు బద్ధలయ్యాయని వైసీపీ(YSRCP) తీవ్రంగా విమర్శిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ పెద్దలపై బనాయించిన లిక్కర్ కేసు అక్రమమని, ఆ వాదనలకు బలం చేకూర్చేలా ...
మహిళా సాధికరత సదస్సులోనూ జగన్పై విమర్శలు
తిరుపతి (Tirupati) వేదిక మహిళా సాధికారత (Women Empowerment)పై రెండు రోజుల పాటు సాగే జాతీయ సదస్సు నేడు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా లోక్సభ స్పీకర్ ఓంబిర్లా (Om Birla) ...
ఏపీలో మెడికల్ కాలేజీలపై మంత్రులు అనిత, సవితకు రోజా సవాల్
మాజీ మంత్రి ఆర్కే రోజా (RK Roja) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా మంత్రులు అనిత (Anitha), సవిత (Savita)లకు సవాల్ విసిరారు. వైఎస్ జగన్(YS Jagan) హయాంలో నిర్మించిన ...
‘కూటమి పాలన ప్రజల కోసమా.. దోపిడీ దారుల కోసమా.?’
రాష్ట్ర రాజకీయాలు, రైతులు (Farmers) పడుతున్న ఇబ్బందులపై వైసీపీ(YSRCP) అధినేత, మాజీ (Former) ముఖ్యమంత్రి (Chief Minister) వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్రంగా స్పందించారు. రైతులు పడుతున్న అవస్థలు, ...
2029లో కూడా మోడీకి మద్దతిస్తాం.. – మీడియా చిట్చాట్లో లోకేష్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో గంజాయి (Ganja) వాడకం తగ్గిందని ఢిల్లీ (Delhi) వేదికగా ఏపీ మంత్రి నారా లోకేష్చె(Nara Lokesh)ప్పారు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన ఆయన పలు అంశాలను వివరించారు. ఏపీలో సంక్షేమ ...
జగన్ను కలిసిన ఏపీ టూరిజం ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (APTDC) ఉద్యోగుల ప్రతినిధి బృందం వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసింది. రాష్ట్రంలో ఉన్న టూరిజం సంస్థకు చెందిన 22 హోటళ్లు, ...
పవన్ అధికార దుర్వినియోగం.. హైకోర్టులో కీలక వాదనలు
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై అధికార దుర్వినియోగం ఆరోపణలతో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్కుమార్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణ ...
ఆంక్షల నడుమ YCP ‘అన్నదాత పోరు’
రాష్ట్రంలో యూరియా కొరతతో పాటు పలు రైతాంగ సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ‘అన్నదాత పోరు’కి పిలుపునిచ్చింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట నిరసనలు తెలపనున్నారు. ...
రాత్రి గుట్టుగా యూరియా తరలింపు.. రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న రైతులు
అసలే సరిపడా యూరియా అందక, ఆ చాలీచాలని యూరియా కోసం గంటల తరబడి క్యూలైన్లో వేచి చూస్తూ రైతులు అవస్థలు పడుతుండగా, కృష్ణా జిల్లాలో పీఏసీఎస్ నుంచి రాత్రివేళ యూరియా తరలింపు వ్యవహారం ...
















‘బందర్ రోడ్డుపై తేల్చుకుందాం’.. సాయికృష్ణ ఫ్యామిలీ ఓపెన్ ఛాలెంజ్