AP Government
జనసేన ఎమ్మెల్యే అనుచరుల మట్టి తవ్వకాలు బట్టబయలు
తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం మండలం, కలవచర్ల గ్రామం వద్ద జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాల వ్యవహారం జిల్లాలో కలకలం రేపుతోంది. పోలవరం కాలువలకు తూట్లు పొడిచి, అక్కడి నుండి మట్టిని అక్రమంగా తవ్వుతున్నారు ...
విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ టికెట్ రేట్లు పెంపు..
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటించిన ‘కింగ్డమ్’ (‘Kingdom’) సినిమా (Movie) మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను ఎట్టకేలకు ఈ ...
షర్మిల ఫోన్ ట్యాప్ ఆరోపణలు.. స్పందించిన వైఎస్ జగన్
తెలంగాణ (Telangana)లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోనూ కలకలం రేపుతోంది. ఈ అంశంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (Y.S. Sharmila) ...
గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా “యోగాంధ్ర” – సీఎం చంద్రబాబు
విశాఖపట్నం (Visakhapatnam)లో ఈనెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) సందర్భంగా ‘యోగాంధ్ర’ (‘Yogandhra’) కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం (Coalition Government) ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి ...
తల్లికి వందనం: రూ.15వేలలో రూ.2 వేలు కట్.. ఎందుకో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చి ఏడాది (One Year) పూర్తయింది. ఈ సందర్భంగా సీఎం(CM) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) “విధ్వంసం నుంచి వికాసం” అనే ...
ఏపీ సర్కార్ సరికొత్త నిర్ణయం: రేషనా.. నగదు కావాలా..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) రేషన్ (Ration) విధానంలో మార్పులకు సిద్ధమవుతోంది. రేషన్ బియ్యం (Ration Rice) బదులు నగదు (Cash) లేదా నిత్యావసర వస్తువులు (Essential Commodities) అందించే ప్రతిపాదనపై ...
ఖరీఫ్ పంట బీమా నిధులు విడుదల, మద్దతు ధర పెంపు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని కూటమి ప్రభుత్వం (Coalition Government) రైతులకు (Farmers) సంతోషకరమైన వార్తను అందించింది. సీఎం (CM) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ పంట (Kharif ...
కొత్త హెలికాప్టర్ కొనుగోలు.. ప్రభుత్వంపై విమర్శలు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త హెలికాప్టర్ కొనుగోలుకు రంగం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, సీఎం మరియు ...
’18 లక్షల మందితో పార్టీ నిర్మాణం’ – జగన్ కీలక వ్యాఖ్యలు
వైసీపీ (YSRCP) పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో (Parliament Constituency Observers) మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ (Y.S. Jagan) భేటీ అయ్యారు. పరిశీలకుల నియామకం తరువాత ఇదే మొట్టమొదటి సమావేశం. ...















