AP Government
Rushikonda Project: A Visionary Government Initiative for Tourism and Infrastructure Development but not Private Building
The Rushikonda project is a government initiative aimed at enhancing tourism and infrastructure in Visakhapatnam. It has been meticulously planned and executed to serve ...
అంగన్వాడీ ఉద్యోగులకు గుడ్న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచుతూ శుక్రవారం అధికారిక జీవో విడుదల చేసింది. ఈ నిర్ణయంతో పాటు గ్రాట్యుటీ ...
ఉచిత బస్సు జిల్లా వరకేనా..? ఏపీ ప్రభుత్వంపై మహిళలు ఆగ్రహం
రాష్ట్ర మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణంపై శాసనమండలి సాక్షిగా మంత్రి చెప్పిన సమాధానం ఏపీ మహిళలందరినీ షాక్కు గురిచేసింది. ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలకే పరిమితం అని స్త్రీ, శిశు సంక్షేమ ...
‘జనసేనకే ఓటు వేశా.. కానీ ఏం లాభం..’ – గ్రూప్-2 అభ్యర్థి కన్నీళ్లు
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలంటూ ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థుల నిరసనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. రోస్టర్లో ఉన్న లోపాలను సరి చేయాలన్న డిమాండ్తో నిరసనలు మిన్నంటుతున్నాయి. APPSC ప్రకటించిన ప్రకారం రేపు (ఆదివారం) ...
ఫిబ్రవరి 5న వైసీపీ ఫీజు పోరు.. పోస్టర్ ఆవిష్కరణ
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం ఫిబ్రవరి 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను వైసీపీ విడుదల చేసింది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, వెల్లంపల్లి ...
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్.. కోత మొదలైంది
గణతంత్ర దినోత్సవం రోజున గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. సచివాలయాల సిబ్బందిని కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాలను A, B,C కేటగిరీలుగా విభజించిన ...
ఏపీ నూతన డీజీపీ ఖరారు.. ఆయనవైపే చంద్రబాబు మొగ్గు
ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీని ప్రభుత్వం ఖరారు చేసింది. ఉత్తర్వులు ఇవ్వడమే తరువాయి. ప్రస్తుతమున్న డీజీపీ ఈనెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించిన హరీష్కుమార్ గుప్తాను డీజీపీగా ...
పింఛన్ల అనర్హత.. ఇప్పుడు దివ్యాంగుల వంతు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షనర్లలో అనర్హులను తొలగించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అంధత్వం, వినికిడి లోపం, కాళ్లు లేదా చేతులు దెబ్బతినివారికి ప్రస్తుతం ఇచ్చే రూ. 6,000 పెన్షన్ కోసం అర్హత పరీక్షలు ...
ఏపీలో క్రెడిట్ కార్డు తరహాలో కొత్త రేషన్ కార్డులు!
రాష్ట్రంలో కొత్తగా పెళ్లి అయిన దంపతులకు రేషన్ కార్డులు జారీ చేయడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించే ...
“జగనన్న కాలనీల” పేరు మార్చిన కూటమి సర్కార్
ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం నవరత్నాల పథకాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లులేని నిరుపేదలకు సొంతిళ్లు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఏపీ వ్యాప్తంగా 17 వేలకు పైగా ప్రాంతాల్లో వేల సంఖ్యలో పేదలకు ఇళ్లు ...















