AP Government Employees

చంద్రబాబు శ్వేతపత్రంపై తిర‌గ‌బ‌డ్డ ఉద్యోగులు

చంద్రబాబు శ్వేతపత్రంపై తిర‌గ‌బ‌డ్డ ఉద్యోగులు

ఆంధ్ర‌రాష్ట్ర ఆదాయంలో 98 శాతం ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్లకే ఖర్చవుతున్నాయన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్రంగా తప్పుబట్టారు. సీఎం ప్రకటన వాస్తవాలకు విరుద్ధంగా ...