Andhra Pradesh

ప‌వ‌న్ పేరు ప‌ల‌క‌రా..? మంత్రి అచ్చెన్న‌ను నిల‌దీసిన జ‌న‌సైనికులు

‘ప‌వ‌న్ పేరు ప‌ల‌క‌రా..?’ మంత్రి అచ్చెన్న‌ను నిల‌దీసిన జ‌న‌సైనికులు

కోనసీమ జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడికి జనసేన కార్యకర్తల నుంచి నిర‌స‌న సెగ త‌గిలింది. ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా పి.గన్నవరంలో బూత్ కన్వీనర్లకు దిశానిర్దేశం స‌మావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. జిల్లా ఇన్‌ఛార్జ్‌ ...

రామ్మోహన్ నాయుడుపై టీడీపీ కేడర్ ఫైర్

రామ్మోహన్ నాయుడుపై టీడీపీ కేడర్ ఫైర్

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును టీడీపీ(TDP) కేడ‌ర్ టార్గెట్ చేసింది. కార్యకర్తలు ఆయ‌న‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళంలోని అరసవల్లి(Arasavilli Temple) సూర్యనారాయణ స్వామిని ప్రముఖ సింగ‌ర్‌ మంగ్లీ(Singer ...

కూట‌మికి షాక్‌.. పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో వాలంటీర్లు

కూట‌మికి షాక్‌.. పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో వాలంటీర్లు

ఆంధ్రప్రదేశ్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వేడెక్కుతున్నాయి. ఫిబ్రవరి 27న జరిగే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి వారి గెలుపు బాధ్యతను ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు అప్పగించిన ...

పార్టీపై ప‌ట్టుకు చినబాబు 'సోషల్‌ వార్‌'

పార్టీపై ప‌ట్టుకు చినబాబు ‘సోషల్‌ వార్‌’

టీడీపీని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు చినబాబు ఇంట‌ర్న‌ల్ వార్‌కు సిద్ధమయ్యాడట‌. దీని కోసం పార్టీలో సీనియర్లుగా, తన అజ‌మాయిషీకి అడ్డుగా ఉన్న సీనియర్లపై వ్యక్తిత్వ హననానికి రెడీ అయిన‌ట్లు స‌మాచారం. సోషల్‌మీడియాలో, ...

'నా బుక్ తీయ‌నా..?' లోకేష్‌పై కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

‘నా బుక్ తీయ‌నా..?’ లోకేష్‌పై కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ మంత్రి లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. రెడ్‌బుక్ పేరుతో ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల‌పై దాడులు, దౌర్జ‌న్యాల‌కు పాల్పడుతున్నాడ‌ని మండిప‌డ్డారు. ‘నా బుక్ తీశానంటే నువ్వు, నీ ...

చంద్రబాబు ప్ర‌భుత్వానికి సోనూసూద్ సాయం

చంద్రబాబు ప్ర‌భుత్వానికి సోనూసూద్ సాయం

నటుడు, సూద్ చారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సోనూసూద్ సోమవారం అమరావతిలోని సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు. ఈ సందర్బంగా సూద్ చారిటీ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు అంబులెన్స్‌లను విరాళంగా ...

గుంటూరు జిల్లాలో దారుణం.. వృద్ధురాలిపై అత్యాచారం, హత్య

గుంటూరు జిల్లాలో దారుణం.. వృద్ధురాలిపై అత్యాచారం, హత్య

గుంటూరు జిల్లాలో విస్తుపోయే దుర్ఘ‌ట‌న చోటుచేసుకుంది. పాలపర్తి మంజు అనే వ్యక్తి 64 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేశాడు. షాకింగ్ విషయం ఏమిటంటే, నిందితుడు మూడు రోజుల క్రితమే ...

కేంద్ర బడ్జెట్‌పై హరీష్‌రావు ఆగ్రహం

కేంద్ర బడ్జెట్‌పై హరీష్‌రావు ఆగ్రహం

కేంద్ర ప్ర‌భుత్వ బ‌డ్జెట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు స్పందించారు. కేంద్ర బ‌డ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జ‌రిగింద‌ని విమ‌ర్శించారు. 2024లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కోసం, 2025 ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల కోసం బడ్జెట్ ...

ఐర్లాండ్‌లో రోడ్డు ప్ర‌మాదం.. ఏపీ యువకుడి మృతి

ఐర్లాండ్‌లో రోడ్డు ప్ర‌మాదం.. ఏపీ యువకుడి మృతి

విదేశాల్లో చ‌దువుకుంటున్న‌ మరో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణా జిల్లా జగయ్యపేటకు చెందిన చిట్టూరి భార్గవ్ ఉన్నత చదువు, ఉద్యోగ అవకాశాల కోసం ఐర్లాండ్ వెళ్లాడు. చదువు పూర్తి చేసుకుని త్వరలోనే ...

గ్రామాల‌కు వ్యాప్తిస్తున్న గంజాయి మ‌త్తు

గ్రామాల‌కు వ్యాప్తిస్తున్న గంజాయి మ‌త్తు

ఒకప్పుడు ప్రశాంతతకు నిలయంగా పేరొందిన కోనసీమ (Konaseema) ఇప్పుడు గంజాయి (Ganja) వాడకంతో హల్‌చల్ చేస్తోంది. జిల్లా కేంద్రం అమలాపురం నుంచి పల్లెటూర్ల వరకు గంజాయి విక్రయం విస్తరిస్తుండటంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ...