Andhra Pradesh
‘చలో విజయవాడ’.. భారీగా తరలివచ్చిన ఆశావర్కర్లు
ఎన్నికల సమయంలో తమకిచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్లు ఇవాళ ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసనను అడ్డుకునేందుకు పలు జిల్లాల్లో పోలీసులు ఆశా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నప్పటికీ, ...
ఏలూరులో బస్సు బోల్తా.. ముగ్గురు మృతి
ఏలూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. గురువారం తెల్లవారుజామున సోమవరప్పాడు హైవే వద్ద జరిగిన ఈ దుర్ఘటన అందరినీ కలచివేసింది. సిమెంటు లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ...
బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ – వైఎస్ జగన్
ఎన్నికల ముందు బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారెంటీ నినాదం, ఎన్నికల తర్వాత బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీగా మారిపోయిందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు ప్రభుత్వం ...
Babu Surety.. From Grand Promises to Grand Deception
Y.S. Jagan Mohan Reddy, YSR Congress Party (YSRCP) President, unleashed a scathing critique of Chief Minister Chandrababu Naidu’s governance, accusing him of turning pre-election ...
ఏపీలో పరువు హత్య.. కూతురిని చంపేసి శవానికి నిప్పు
అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గుంతకల్ మండలానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి తన కన్న కూతురిని హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గుంతకల్కు చెందిన రామాంజనేయులు ...
అమాత్య అవకాశం చేజార్చారు?.. నిరాశలో మెగా బ్రదర్!
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఎమ్మెల్సీ రేసు నుంచి తప్పుకున్నారు. ఈ వార్త ప్రస్తుతం కూటమి పార్టీల్లో హల్చల్ చేస్తోంది. మంత్రి అవుతానని ఆశలు ...
A Slap to Coalition
In a resounding verdict, the teachers of Uttarandhra have handed a humiliating defeat to the coalition government of TDP, Jana Sena, and BJP in ...
NDA alliance in Andhra Pradesh faces the heat of Employees
The outcome of North Andhra Teachers MLC election was a big set back to NDA Alliance in Andhra Pradesh. PRTU candidate Gade Srinivasulu Naidu ...
‘త్వరలో డీఎస్సీ’.. ఈసారైనా నోటిఫికేషన్ వచ్చేనా..?
ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ పై మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి సమాధానం ...
కూటమికి షాక్.. పీఆర్టీయూ అభ్యర్థి ఘన విజయం
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలకు పరాభవం ఎదురైంది. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలు మద్దతిచ్చిన అభ్యర్థి ఓడిపోయారు. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడుకు టీచర్ల పట్టం కట్టారు. ...















