Andhra Pradesh
భయపడేదే లేదు.. న్యాయపోరాటం చేస్తా – విడదల రజిని
ఆంధ్రప్రదేశ్లో మరో మాజీ మంత్రిపై కేసు నమోదైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిపై వరుసగా కేసులు నమోదవుతుండగా, తాజాగా వైసీసీ మహిళా నాయకురాలు, ...
పోసాని విడుదల.. భావోద్వేగం
నటుడు, రచయిత, ఏపీఎఫ్డీసీ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళి గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరు కావడంతో శనివారం సాయంత్రం ఆయన జైలు నుంచి విడుదల ...
మరోసారి విజృంభిస్తున్న బర్డ్ఫ్లూ
తెలుగు రాష్ట్రాల్లో నెల రోజుల క్రితం కలకలం సృష్టించిన బర్డ్ఫ్లూ (Bird Flu) మరోసారి విజృంభిస్తోంది. తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో గుండ్రాంపల్లి, దోతి గూడెం పరిసరాల్లో కోళ్లకు బర్డ్ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ...
నంద్యాలలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య
ఆంధ్రప్రదేశ్లో నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం లింగాపురం గ్రామంలో ఓ దారుణ హత్య చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సుధాకర్ రెడ్డి (55)ని గుర్తుతెలియని దుండగులు విచక్షణారహితంగా హత్య చేశారు. ...
Coalition’s double act falls flat
The 2025 Andhra Pradesh State Assembly Budget Sessions ended in abject failure, delivering nothing substantial to the public. With no recognized principal opposition, the ...
అయ్యో.. వీధి లైట్లే వారికి దిక్కా..
ఒకవైపు టెన్త్ పరీక్షలు.. మరోవైపు చదువుకుందామంటే ఇంట్లో చిమ్మ చీకటి.. ఏం చేయాలో అర్థం కాక చివరికి వీధి లైట్ల కింద చదువులు కొనసాగించాల్సిన పరిస్థితి. ఏ వైపు నుంచి ఏ విష ...
రోడ్డెక్కిన ‘గోవాడ’ చెరకు రైతు.. బకాయిలు చెల్లించాలని డిమాండ్
అనకాపల్లి జిల్లా చోడవరంలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులు రోడ్డెక్కారు. నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంతో రైతులు ఆందోళన బాటపట్టారు. రైతులకు, కార్మికులకు చెల్లించాలని బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ ...
తిరుమలలో క్యూలైన్లో ఘర్షణ.. భక్తులకు రక్తగాయాలు
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో భక్తుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. కూర్చునే స్థానం విషయంలో జరిగిన వివాదం కాస్తా దాడికి దారితీసింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు తిరుమల శ్రీవారి ...
విలాసం.. విహారం
రాష్ట్రంలో గతంలో అవసరమైన సందర్భాల్లోనే ముఖ్యమంత్రులు విమానయానం చేసేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానాల్లోనే ప్రయాణాలు చేస్తున్నారు. ఈ కొన్ని నెలల్లోనే ...
Chandrababu’s revenge: wiping out YSR’s legacy
“It’s not how long we live that matters, but how nobly we live,” the late Dr. YS Rajasekhara Reddy (YSR), a towering figure in ...
















ముద్రగడకు పవన్ గవర్నర్ పదవి ఇద్దామన్నారు