Andhra Pradesh
నేటి నుంచి ‘పది’ పరీక్షలు.. విద్యార్థులకు కీలక సూచనలు
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని పలు ప్రత్యేక ...
శ్రీచైతన్య స్కూల్లో ఘోరం.. భవనంపై నుంచి పడిన విద్యార్థి
తిరుపతిలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థినుల మధ్య జరిగిన గొడవ ఓ విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చింది. విద్యార్థిని పాఠశాల భవనం రెండో అంతస్థుపై నుంచి ...
తప్పతాగి తిరుమల కొండపై యువకుడి వీరంగం
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో మరో అపచారం వెలుగు చూసింది. మద్యం మత్తులో ఓ యువకుడు రచ్చ చేసిన వీడియో వైరల్గా మారింది. ఆలయ మాడవీధులో మద్యం మత్తులో ఓ యువకుడు రెచ్చిపోయాడు. ‘నేను ...
ప్రిన్సిపల్ చేష్టలకు బెదిరిపోయిన అమ్మాయిలు (వీడియో)
కాలేజీ ప్రిన్సిపల్ స్టూడెంట్స్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన తీరు శ్రీసత్యసాయి జిల్లాలో కలకలం రేపింది. హోలీ పండుగ రోజున డిగ్రీ చదువుతున్న అమ్మాయిలను ఎత్తుకొని బురదలో పడేసిన ఘటన తల్లిదండ్రులతో పాటు వీడియో ...
ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య
కాకినాడలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి, వారి ఉన్నతికి బాటలు వేయాల్సిన కన్న తండ్రే వారిని కడతేర్చాడు. లోకం తెలియని పసివారిని అనంత లోకాలకు చేర్చాడు. పిల్లలను చంపేసి ...
వింత ఆచారం.. చీరలు కట్టుకుని పురుషుల పూజలు
హోలీ అంటే వెంటనే గుర్తొచ్చేది రంగుల వేడుక, కాముని దహనం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా రంగుల తడిలో మునిగి తేలే ఈ పండుగ దేశవ్యాప్తంగా ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. కానీ, ...
సీఎం టెలీ కాన్ఫరెన్స్.. వైసీపీపై మరోసారి కీలక వ్యాఖ్యలు
నామినేటెడ్ పదవుల భర్తీపై నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష వైసీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీడీపీ ముఖ్య నేతలతో శుక్రవారం సీఎం టెలీ కాన్ఫరెన్స్ ...
రాజకీయాలు ఖరీదయ్యాయి.. ఇది మంచిది కాదు – యనమల
టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి విశేష సేవలు అందించిన ప్రముఖ నేతల్లో యనమల రామకృష్ణుడు ఒకరు. ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్న ఆయన పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు ...
Rushikonda Project: A Visionary Government Initiative for Tourism and Infrastructure Development but not Private Building
The Rushikonda project is a government initiative aimed at enhancing tourism and infrastructure in Visakhapatnam. It has been meticulously planned and executed to serve ...















పవన్ గురించి జగన్ చెప్పిందే నిజం – పీవీఎస్ శర్మ
పిఠాపురంలో అంగరంగ వైభవంగా జరిగిన జనసేన ఆవిర్భావ సభ గురించి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీఎస్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ప్రతిపక్ష నేత, మాజీ ...