Andhra Pradesh Politics
మరో వివాదంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే వేధింపులు తాళలేక తెలుగుదేశం కార్యకర్త డేవిడ్ గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పార్టీ కోసం కష్టపడిన తనను ...
ఈనెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 24న ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉదయం గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బడ్జెట్ను ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం మొత్తం ...
మా రియల్ ‘తండేల్’ జగన్.. జీవితాంతం రుణపడి ఉంటాం
ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ రిలీజ్ అయిన తండేల్ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. మత్స్యకారుల జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఈ సినిమాకు నాగచైతన్య-సాయిపల్లవి యాక్టింగ్ ప్లస్గా నిలిచింది. కాగా, ఈ మూవీకి ...
కాంగ్రెస్కు షాక్.. వైసీపీలో చేరిన శైలజానాథ్
ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరారు. శుక్రవారం తన అనుచరులతో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి శైలజానాథ్ ...
మళ్లీ మంటలు.. మాజీ సీఎం భద్రతపై అనుమానాలు
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసం సమీపంలో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం సంచలనం రేపింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆయన ఇంటి సమీపంలోని గార్డెన్లో బుధవారం రాత్రి ...
రామ్మోహన్ నాయుడుపై టీడీపీ కేడర్ ఫైర్
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును టీడీపీ(TDP) కేడర్ టార్గెట్ చేసింది. కార్యకర్తలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళంలోని అరసవల్లి(Arasavilli Temple) సూర్యనారాయణ స్వామిని ప్రముఖ సింగర్ మంగ్లీ(Singer ...
టీడీపీ నేత దౌర్జన్యం.. రైతు పంట ధ్వంసం చేసి రోడ్డు నిర్మాణం
ప్రభుత్వ అండదండలతో అధికార పార్టీ నాయకులు తమ హద్దులు దాటి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు తీవ్రమయ్యాయి. గుంటూరు జిల్లాలో టీడీపీ నేత రవి కిరణ్, పోలీసుల సమక్షంలోనే ఓ రైతు భూమిని బలవంతంగా ఆక్రమించి ...
కేజ్రీవాల్పై ఏపీ సీఎం విమర్శలు.. ‘ఆప్’ ఏమంటోంది..?
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీయే తరఫున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలుగువారు ఎక్కువగా ఉండేచోట ఏపీ సీఎం ప్రచారం కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాగా, సోమవారం ఉదయం ఢిల్లీలో ప్రెస్మీట్ ...















‘నా బుక్ తీయనా..?’ లోకేష్పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మంత్రి లోకేశ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెడ్బుక్ పేరుతో ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. ‘నా బుక్ తీశానంటే నువ్వు, నీ ...