Andhra Pradesh Politics

గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌కు షాక్‌.. కోత మొద‌లైంది

గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌కు షాక్‌.. కోత మొద‌లైంది

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌కు కూట‌మి ప్ర‌భుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. సచివాలయాల సిబ్బందిని కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాలను A, B,C కేటగిరీలుగా విభజించిన ...

అదంతా త‌ప్పుడు ప్ర‌చారం.. - కొడాలి నాని క్లారిటీ

అదంతా త‌ప్పుడు ప్ర‌చారం.. – కొడాలి నాని క్లారిటీ

త‌న‌పై వ‌స్తున్న త‌ప్పుడు వార్త‌ల‌ను తిప్పికొట్టారు కొడాలి నాని. వైసీపీ (YCP) ఫైర్ బ్రాండ్‌గా లీడ‌ర్‌గా పేరుతెచ్చుకున్న మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) రాజకీయాలకు దూరమవుతున్నారని, పార్టీకి రాజీనామా చేస్తున్నారని ...

రాజకీయాల నుంచి త‌ప్పుకుంటున్నా.. - విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

రాజకీయాల నుంచి త‌ప్పుకుంటున్నా.. – విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తాజా ప్ర‌క‌ట‌న ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. వైసీపీలో అగ్ర నాయ‌కుడిగా ఉన్న విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని, రేపు రాజ్యసభ ...

ప్ర‌జాద‌ర్బార్‌కు 'శ‌ని'వార‌మైందా..?

ప్ర‌జాద‌ర్బార్‌కు ‘శ‌ని’వార‌మైందా..?

ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించి, వాటిని పరిష్కరించాల్సింది అధికార యంత్రాంగం, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు. కానీ, ఆ ప్రక్రియను పూర్తిగా రాజకీయాలకు వాడుకుంటూ చంద్రబాబు సర్కార్ అభాసుపాలవుతోంది. కూటమి సర్కార్ రాగానే ‘‘ప్రజా ...

పింఛ‌న్ల అన‌ర్హ‌త‌.. ఇప్పుడు దివ్యాంగుల వంతు

పింఛ‌న్ల అన‌ర్హ‌త‌.. ఇప్పుడు దివ్యాంగుల వంతు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల‌ పెన్షనర్లలో అనర్హులను తొలగించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అంధత్వం, వినికిడి లోపం, కాళ్లు లేదా చేతులు దెబ్బతినివారికి ప్రస్తుతం ఇచ్చే రూ. 6,000 పెన్షన్ కోసం అర్హత పరీక్షలు ...

ఎమ్మెల్యే కొలిక‌పూడి పార్టీ లైన్ దాటుతున్నారు - వ‌ర్ల రామ‌య్య‌

ఎమ్మెల్యే కొలిక‌పూడి పార్టీ లైన్ దాటుతున్నారు – వ‌ర్ల రామ‌య్య‌

క్ర‌మశిక్ష‌ణ క‌మిటీ ముందు టీడీపీ ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస్ విచార‌ణ పూర్త‌యింది. అధిష్టానం పిలుపు మేర‌కు విచార‌ణ‌కు హాజ‌రైన కొలిక‌పూడిపై క‌మిటీ ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. విచార‌ణ అనంత‌రం ...

పెనమలూరులో దారుణం.. బాలిక‌పై వృద్ధుడి అత్యాచారం

పెనమలూరులో దారుణం.. బాలిక‌పై వృద్ధుడి అత్యాచారం

కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలో దారుణ సంఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న పాఠ‌శాల‌లో రెండో తరగతి చదువుతున్న బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు పబ్బుల నారాయణ లైంగిక దాడికి యత్నించాడు. ఈ ...

తిరుమల ఘటనలపై కేంద్రం సీరియస్

తిరుమల ఘటనలపై కేంద్రం సీరియస్

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో జరుగుతున్న వరుస ఘటనలపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఇటీవల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట, లడ్డూ కౌంటర్‌లో అగ్ని ప్రమాదం, ఘాట్ ...

ఒక్క ఇంటి ప‌ట్టా ర‌ద్దు చేసినా ఊరుకోం.. ప్ర‌భుత్వానికి సుధాక‌ర్ బాబు హెచ్చ‌రిక‌

ఒక్క ఇంటి ప‌ట్టా ర‌ద్దు చేసినా ఊరుకోం.. ప్ర‌భుత్వానికి సుధాక‌ర్ బాబు హెచ్చ‌రిక‌

వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు రద్దు చేసే హక్కు చంద్రబాబుకు లేదని వైసీపీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ టీజేఆర్ సుధాక‌ర్‌బాబు అన్నారు. గత ప్రభుత్వం కేటాయించిన పట్టాలను రద్దు ...

'స్వచ్ఛంద్ర - స్వర్ణాంధ్ర'.. పరిశుభ్రతపై డిప్యూటీ సీఎం పవన్ కీల‌క వ్యాఖ్య‌లు

‘స్వచ్ఛంద్ర – స్వర్ణాంధ్ర’.. పరిశుభ్రతపై డిప్యూటీ సీఎం పవన్ కీల‌క వ్యాఖ్య‌లు

ఆంధ్రప్రదేశ్‌లో పరిశుభ్రతను ప్రోత్సహించేందుకు ‘స్వచ్ఛంద్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమం చేప‌ట్టామ‌ని, ప్ర‌తి ఒక్క‌రూ ప‌చ్చ‌ద‌నం, ప‌రిశుభ్ర‌త‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. ప్రతినెల మూడో శనివారం స్వచ్ఛంద కార్యక్రమాలు ...