Andhra Pradesh news

అంబేద్కర్ విగ్రహానికి నిప్పు.. చిత్తూరులో ఉద్రిక్తత

అంబేద్కర్ విగ్రహానికి నిప్పు.. చిత్తూరులో ఉద్రిక్తత

చిత్తూరు జిల్లా (Chittoor District) వెదురుకుప్పం (Vedurukuppam) మండలం దేవళంపేట (Devalampeta) ప్రధాన కూడలిలో అర్ధరాత్రి ఘోర సంఘటన చోటుచేసుకుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Dr. B.R. Ambedkar)విగ్రహానికి (Statue) ...

దసరా రోజున మాంసాహార ప్రియులకు బిగ్‌షాక్‌

దసరా రోజున మాంసాహార ప్రియులకు బిగ్‌షాక్‌

ద‌స‌రా పండుగ మాంసాహార ప్రియుల‌కు భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా తెలంగాణ‌లో పండ‌గ అంటే ముక్క ఉండాల్సిందే. ద‌స‌రా తెలంగాణ వాసుల‌కు అతిపెద్ద పండగ‌. కుటుంబంతో విందు భోజ‌నాలు, దోసుల‌తో క‌లిసి దావ‌త్‌లు ...

ఏపీ కేబినెట్ భేటీ.. 13 బిల్లులకు ఆమోదం

ఏపీ కేబినెట్ భేటీ.. 13 బిల్లులకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ సమావేశాల (Assembly Meetings) నేపథ్యంలో శుక్రవారం ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అధ్యక్షతన అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎం చాంబర్‌లో మంత్రివర్గ సమావేశం జరిగింది. ...

అది నాకు సంతృప్తిని క‌లిగించిన క్ష‌ణం - వైఎస్ జ‌గ‌న్‌

అది నాకు సంతృప్తిని క‌లిగించిన క్ష‌ణం – వైఎస్ జ‌గ‌న్‌

రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ (Medical Colleges Privatization) నిర్ణయంపై మాజీ (Former) ముఖ్యమంత్రి (Chief Minister) వైఎస్ జగన్ (YS Jagan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాల క్రితం ...

టీడీపీకి కౌంట‌రిచ్చిన‌ ''సెప్టెంబ‌ర్ 15''

టీడీపీకి కౌంట‌రిచ్చిన‌ ”సెప్టెంబ‌ర్ 15”

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మెడిక‌ల్ కాలేజీల అంశంపై మాట‌ల యుద్ధం కొన‌సాగుతున్న స‌మ‌యంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటుచేసుకుంది. మెడిక‌ల్ కాలేజీల‌ను మాజీ సీఎం ఒక్క‌టి కూడా క‌ట్ట‌లేద‌ని అధికార కూట‌మి ప్ర‌భుత్వం అంటుంటే.. ఇవిగో ...

విజయవాడను వ‌ణికిస్తున్న డయేరియా.. ఆర్.ఆర్.పేటకు మంత్రులు

విజయవాడను వ‌ణికిస్తున్న డయేరియా.. ఆర్.ఆర్.పేటకు మంత్రులు

విజయవాడ (Vijayawada) న్యూ రాజరాజేశ్వరిపేట (New Rajarajeswaripeta)లో డయేరియా (Diarrhea) కేసులు (Cases) అక్క‌డి స్థానికుల‌ను వ‌ణికిస్తున్నాయి. రోజురోజు కొత్త కేసులు పెరిగిపోతుండ‌టంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. న్యూరాజ‌రాజేశ్వ‌రి పేట‌లో ఏర్పాటు చేసిన ...

విజయవాడలో డయేరియా కలకలం.. ఒకరి మృతి

విజయవాడలో డయేరియా కలకలం.. ఒకరి మృతి

విజయవాడ (Vijayawada) నగరంలోని న్యూ రాజరాజేశ్వరి పేటను డ‌యేరియా (Diarrhea) వ్యాధి బ‌య‌పెడుతోంది. కాల‌నీలో డయేరియా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. వాంతులు, విరేచనాలతో పలువురు ప్ర‌జ‌లు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. డ‌యేరియా కార‌ణంగా ...

కుప్పంలో దారుణం.. ఆర్థిక ఇబ్బందుల‌తో కుటుంబ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

కుప్పంలో దారుణం.. ఆర్థిక ఇబ్బందుల‌తో కుటుంబ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

చిత్తూరు జిల్లా (Chittoor District) కుప్పం (Kuppam) మున్సిపాలిటీ (Municipality) ప‌రిధిలో ఘోరం జ‌రిగింది. కుప్పం కొత్తపేటకు చెందిన ఒక‌ కుటుంబం (Family) ఆర్థిక ఇబ్బందులు(Financial Troubles) తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి (Suicide-Attempt) పాల్పడింది. ...

'కూట‌మి పాల‌న ప్ర‌జ‌ల‌ కోస‌మా.. దోపిడీ దారుల కోస‌మా.?'

‘కూట‌మి పాల‌న ప్ర‌జ‌ల‌ కోస‌మా.. దోపిడీ దారుల కోస‌మా.?’

రాష్ట్ర రాజకీయాలు, రైతులు (Farmers) ప‌డుతున్న ఇబ్బందుల‌పై వైసీపీ(YSRCP) అధినేత, మాజీ (Former) ముఖ్యమంత్రి (Chief Minister) వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్రంగా స్పందించారు. రైతులు పడుతున్న అవస్థలు, ...

రాత్రి గుట్టుగా యూరియా తరలింపు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న రైతులు

రాత్రి గుట్టుగా యూరియా తరలింపు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న రైతులు

అస‌లే స‌రిప‌డా యూరియా అంద‌క, ఆ చాలీచాల‌ని యూరియా కోసం గంట‌ల త‌ర‌బ‌డి క్యూలైన్‌లో వేచి చూస్తూ రైతులు అవ‌స్థ‌లు ప‌డుతుండ‌గా, కృష్ణా జిల్లాలో పీఏసీఎస్ నుంచి రాత్రివేళ యూరియా తరలింపు వ్యవహారం ...