Andhra Politics
ఫిరాయింపు రాజకీయంలోనూ.. విశాఖ టీడీపీలో వర్గపోరు?
విశాఖపట్నం తెలుగుదేశం పార్టీలో వింత పరిస్థితి తలెత్తింది.కార్పొరేటర్ల ఫిరాయింపును ప్రోత్సహించే అంశంలో నాయకుల మధ్య సమన్వయ లోపం కొరవడింది. ఈ నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లను తమవైపునకు లాక్కునే అంశంలో విశాఖ టీడీపీ నేతల ...
“Fee Fraud Exposed: Perni Kittu torches TDP’s lies
In a fiery takedown, YSRCP’s Perni Kittu shredded TDP chief Chandrababu Naidu, accusing him of spinning fake fee reimbursement tales to dupe the public. ...
ఆ మనసులో ఇంకొకరిపై ప్రేమ పుట్టింది.. – సాయిరెడ్డిపై అమర్ పంచ్లు
మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి కామెంట్స్కు వైసీపీ నేతలు స్ట్రాంగ్ రియాక్షన్ ఇస్తున్నారు. తాజాగా విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పంచ్లు వేశారు. నిన్నటి వరకు జగన్ ...
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబును ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశారు. ప్రస్తుతం ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన అభ్యర్థిగా ...
‘పవన్ కార్పొరేటర్కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ’ – జగన్ (Video)
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ బడ్జెట్పై మాజీ సీఎం జగన్ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్మీట్ ...
ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్సీ ఆశావహుల కోలాహలం
ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటా కింద ఐదు ఎమ్మెల్సీలకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం ఈ ఐదు ...
‘నా గెలుపుతో రాజకీయ పార్టీలకు సంబంధం లేదు’ – గాదె
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు తన గెలుపుపై స్పందించారు. మీడియా ముందుకు వచ్చి తన గెలుపునకు సహకరించిన ఉపాధ్యాయులు, అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ...
“జాకీ’’ల మధ్య నలిగిపోయిన లోకేష్
తెలుగుఫీడ్ డెస్క్: ముఖ్యమంత్రి కుమారుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ను చట్టసభల సాక్షిగా తదుపరి నాయకుడిగా, భవిష్యత్తు వారసుడిగా చిత్రీకరించడానికి వేసిన వ్యూహాలు దారుణంగా దెబ్బతిన్నాయి. మంగళవారం నాడు శాసనమండలి సాక్షిగా లోకేష్ ...
వైసీపీకి ప్రతిపక్ష గుర్తింపు ఇవ్వొచ్చు.. బీజేపీ నేత కీలక వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించవచ్చని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఎంత ఉన్నా, అసెంబ్లీలో వైసీపీ ఒక్కటే ప్రధాన ప్రతిపక్షం కాబట్టి ప్రతిపక్ష ...















జగన్పై రెండుసార్లు హత్యాయత్నం చేయించింది బాబే.. – లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్య
ఏపీ మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడుపై వైసీపీ సీనియర్ నేత నందమూరి లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో లక్ష్మీపార్వతి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగనన్న ...