alliance government
12 ఏళ్ల ప్రస్థానం.. జన‘సేన’కు ఏది భరోసా..?
“ప్రశ్నించడానికే వచ్చా.. మార్పు కోసమే పార్టీ పెట్టా” – 2014 మార్చి 14న హైదరాబాద్లోని (Hyderabad) ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో (International Convention Centre) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నోటి నుంచి ...
ఉద్యమం తప్పదు.. కూటమి ప్రభుత్వానికి ఏపీజీఈఎఫ్ అల్టిమేటం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (APGEF) కూటమి ప్రభుత్వానికి స్పష్టమైన అల్టిమేటం జారీ చేసింది. ఉద్యోగుల చిరకాల వాంఛలైన పీఆర్సీ (PRC), ఐఆర్ (IR) ...
కూటమి అప్పు.. ఒక్కో నిమిషానికి రూ.31.2 లక్షలా..!
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం (Coalition Government) కొలువుదీరి 13 నెలలు పూర్తయింది. ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం తాను చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సుపరిపాలన తొలిఅడుగు(Toli Adugu) ...
శ్రీకాకుళం జిల్లాలో పట్టపగలే వైసీపీ కార్యకర్త దారుణ హత్య
శ్రీకాకుళం (Srikakulam) జిల్లా ఎచ్చెర్ల (Etcherla) మండలం ఫరీద్పేట (Fareedpeta) గ్రామ సమీపంలో పట్టపగలే దారుణ హత్య (Brutal Murder) జరిగింది. గ్రామంలోని నేషనల్ హైవే సర్వీస్ రోడ్డుపై వైసీపీ (YSRCP) కార్యకర్త, ...
తిరుమల మిల్క్ డెయిరీ మేనేజర్ మృతి.. హత్యా, ఆత్మహత్యా..?
తిరుమల మిల్క్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Tirumala Milk Products Private Limited)లో ట్రెజరీ మేనేజర్ (Treasury Manager ) మృతి (Death) సంచలనం రేపుతోంది. మేనేజర్ నవీన్ బొల్లినేని (Naveen Bollineni) (38) చెన్నై (Chennai)లోని బ్రిటానియా ...
‘కోరిక తీర్చకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తా..’ – కాకినాడ జీజీహెచ్లో దారుణం
కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)లో దారుణమైన లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి, మరో ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్ల సహకారంతో, దాదాపు 50 మంది ...
కూటమిలో కల్లోలం.. టీడీపీ, జనసేన నేతల వార్
అధికారంలోకి వచ్చి పట్టుమని 10 నెలలు అయినా గడవకముందే కూటమిలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరుతున్నాయి. తెలుగుదేశం(TDP), జనసేన(Jana sena) కొట్లాట కూటమిలో వివాదాలు రేపుతోంది. జనసేన నేతలపై టీడీపీ నాయకుల దాడులు కొనసాగుతున్నాయి. ...
పాన్ ఇండియా రేంజ్ ఎలివేషన్స్.. పబ్లిసిటీ కోసం కూటమి కొత్త స్టంట్
కూటమి ప్రభుత్వం పబ్లిసిటీ కోసం కొత్త పంథాను ఎంచుకుంది. ప్రభుత్వ ప్రచారానికి సమాచార శాఖ ఉండగా, దాన్ని కాదని కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది. పాన్ ఇండియా లెవల్లో సీఎం చంద్రబాబు తన ...
అమరావతి నిర్మాణం పునఃప్రారంభం.. టెండర్లకు ముహూర్తం ఖరారు!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తోంది. రాజధాని నిర్మాణ పనులకు జనవరిలో శ్రీకారం చుట్టేందుకు టెండర్ల ప్రక్రియను డిసెంబరు 23 నుంచి ప్రారంభిస్తున్నట్లు ...
పండుటాకుల జీవితాలతో చెలగాటమా..? – కూటమికి మల్లాది విష్ణు సూటి ప్రశ్న
పెన్షన్లు అందుకుంటున్న పండుటాకులపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పెన్షన్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ...















