తెలంగాణ వార్తలు
రాధాకృష్ణ రాతలపై రచ్చ.. పాత కాంగ్రెస్ మంత్రుల రహస్య భేటీ?
తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) ఆంధ్రజ్యోతి పత్రిక (Andhra Jyothy Newspaper) అధినేత వేమూరి రాధాకృష్ణ (Vemuri Radhakrishna) రాస్తున్న కాలమ్స్ తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. వార్తల ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress ...
రేవంత్ సర్కార్పై బాంబు పేల్చిన కోదండరాం
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం (Professor Kodandaram) ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలను గౌరవించకుండా ఏకపక్ష నిర్ణయాలు ...
ప్రిన్సిపల్ ఇంట్లో ఫంక్షన్.. గురుకుల విద్యార్థిని మృతి
సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో (Social Welfare Girls Gurukula School) తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఆటో నుంచి కిందపడి 8వ తరగతి విద్యార్థిని సంగీత (Sangeetha) (14) మృతి ...
టార్గెట్ భట్టి.. రాధాకృష్ణ రాతల వెనుక ‘ముఖ్య నేత’ ఎవరు..?
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమవుతున్నాయా? వైఎస్ రాజశేఖరరెడ్డి (Y.S. Rajasekhara Reddy) సన్నిహితుడిగా, నిఖార్సైన కాంగ్రెస్ నేత (Committed Congress Leader)గా గుర్తింపు పొందిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి ...
కొడుకును కాపాడబోయి.. బావిలో పడి తండ్రీకొడుకులు మృతి
మహబూబాబాద్ జిల్లా (Mahabubabad District)లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నించిన తండ్రి (Father) కూడా ప్రాణాలు కోల్పోవడంతో తండా మొత్తం విషాదంలో మునిగిపోయింది. మహబూబాబాద్ మండలం బలరాం ...
నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఫర్నిచర్ షాపులో మంటలు
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన నాంపల్లి (Nampally)లో శనివారం భారీ అగ్నిప్రమాదం (Massive Fire Accident) చోటుచేసుకుంది. నాంపల్లి ప్రధాన రహదారిపై ఉన్న నాలుగు అంతస్తుల కమర్షియల్ భవనంలోని సెల్లార్లో ...
సింగరేణిపై ‘ఆంధ్రజ్యోతి అబద్ద కథలు’! భట్టి విక్రమార్క ఆగ్రహం
తెలంగాణ (Telangana) ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) సింగరేణి (Singareni), నైని బొగ్గు బ్లాక్ (Naini Coal Block) విషయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించి తీవ్ర ...
గంజాయి ముఠా అరాచకం.. మహిళా కానిస్టేబుల్పై దాడి
గంజాయి ముఠా (Ganja Gang) అమానుషపు అరాచకానికి తెగపడింది. నిర్మల్ (Nirmal) కు చెందిన ముఠా సభ్యులు కారులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం రావడంతో వాళ్లని పట్టుకునేందుకు నిజామాబాద్ మహిళా ...
వసంత పంచమి వేడుకలు.. వేలాది భక్తులతో బాసర పుణ్యక్షేత్రం
నిర్మల్ జిల్లా (Nirmal District)లోని బాసర పుణ్యక్షేత్రం (Basara Temple) వసంత పంచమి సందర్భంలో భక్తుల రద్దీ (Devotee Rush)తో కిక్కిరిసిపోగా, తెల్లవారుజాము నుంచే గోదావరి నది తీరంలో ఆధ్యాత్మిక శోభ నిండింది. ...















