తెలంగాణ వార్తలు

పవన్.. ఓ దిష్టి కల్యాణ్.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

పవన్.. ఓ దిష్టి కల్యాణ్.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొన‌సాగుతోంది. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో అన్ని పార్టీల నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. ఈ క్రమంలో బీజేపీ తరఫున జనసేన అధినేత పవన్ ...

తెలంగాణ మున్సిపల్ ఏకగ్రీవాలు.. మెజారిటీ వార్డులు ఆ పార్టీవే..

తెలంగాణ మున్సిపల్ ఏకగ్రీవాలు.. మెజారిటీ వార్డులు ఆ పార్టీవే..

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవ ఫలితాలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 14 మున్సిపల్ వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏకగ్రీవ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ...

తెలంగాణ లో బీజేపీకి జనసేన మద్దతు!

తెలంగాణ లో బీజేపీకి జనసేన మద్దతు!

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో బీజేపీకి మద్దతు ప్రకటించడమే ...

జాబ్ క్యాలెండర్ పాతరేసి జేబులు నింపుకుంటున్నారు: కేటీఆర్

జాబ్ క్యాలెండర్ పాతరేసి జేబులు నింపుకుంటున్నారు: కేటీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి హామీల విషయంలో విఫలమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ...

కడియం శ్రీహరి అనర్హత పిటిషన్‌పై విచారణ రేపు

కడియం శ్రీహరి అనర్హత పిటిషన్‌పై విచారణ రేపు

తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు రాజకీయ హీట్‌కు కారణమైంది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్‌లు పెరుగుతున్న సమయంలో, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కృషి ...

మున్సిపల్ ఎన్నికల హీట్ పీక్స్‌కి!

మున్సిపల్ ఎన్నికల హీట్ పీక్స్‌కి!

నేడు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో పట్టణ రాజకీయాలు హీట్ పెరిగాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే గడువు ఉండటంతో మున్సిపాలిటీల్లో అభ్యర్థులు, పార్టీ నేతల ...

సర్పంచ్ ఎన్నిక‌ల్లో పోటీ కోసం కన్న కూతురినే చంపిన తండ్రి

సర్పంచ్ ఎన్నిక‌ల్లో పోటీ కోసం కన్న కూతురినే చంపిన తండ్రి

గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేయాలనే దుగ్ధ‌ ఓ తండ్రిని కసాయిగా మార్చింది. ముగ్గురు పిల్లల నిబంధన అడ్డుగా మారడంతో కన్న కూతురినే హత్య చేసిన దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి ...

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ రెబల్స్‌కు చీఫ్‌ వార్నింగ్

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ రెబల్స్‌కు చీఫ్‌ వార్నింగ్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ నేత‌ల‌కు ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నిక‌ల్లో పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని రాంచందర్ రావు స్పష్టమైన ...

తల్లి రాసిన మరణ శాసనం.. ఒంటరితనం చంపేసిందా?

తల్లి రాసిన మరణ శాసనం.. ఒంటరితనం చంపేసిందా?

చర్లపల్లి రైలు పట్టాల కింద ప‌డి బిడ్డలతో స‌హా తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం, మంచి జీతం, ఆర్థిక స్థిరత్వం ఉన్నప్పటికీ విజయరెడ్డి ...

ఫోన్ ట్యాపింగ్ కేసు.. రగులుతున్న తెలంగాణ సెంటిమెంట్

ఫోన్ ట్యాపింగ్ కేసు.. రగులుతున్న తెలంగాణ సెంటిమెంట్

ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆదివారం విచారించింది. నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో జరిగిన ఈ విచారణ దాదాపు 4 గంటల ...