తెలంగాణ వార్తలు
ఎక్స్పిరియం పార్కు ప్రారంభించిన సీఎం రేవంత్
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరులో 150 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్క్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్కులో ...
నేడు నల్లగొండలో బీఆర్ఎస్ మహాధర్నా
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు నల్లగొండలో భారీ రైతు మహాధర్నా జరగనుంది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. మాజీ మంత్రి గుంటకంట్ల జగదీశ్రెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ...
ఆర్టీసీలో సమ్మె సైరన్.. యాజమాన్యానికి నోటీసులు
నాలుగేళ్ల విరామం తరువాత తెలంగాణ ఆర్టీసీ (TGS RTC)కార్మిక సంఘాలు సమ్మె సైరన్ మోగించాయి. 21 డిమాండ్లతో ఆర్టీసీ యాజమాన్యానికి కార్మికులు సమ్మె నోటీసులు అందజేశారు. తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ఆర్టీసీ ...
సీఎం రేవంత్ది కోటా శ్రీనివాసరావు పాత్ర.. – కేటీఆర్ సెటైర్లు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం క్యాలెండర్ను ఆవిష్కరించిన అనంతరం కేటీఆర్ మట్లాడారు. సీఎం ...
మీర్పేట్ హత్యకు.. ‘సూక్ష్మదర్శిని’ సినిమానే స్ఫూర్తి!
హైదరాబాద్ (Hyderabad) మీర్పేట్ ప్రాంతంలో భార్యను చంపి, ముక్కలు చేసి, ఉడికించిన కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. భర్త గురుమూర్తి (Gurumurthy) భార్య వెంకట మాధవి (Venkata Madhavi) హత్యని అతికిరాతకంగా ...
ఎలుకలు, బొద్దింకలు.. శ్రీచైతన్య సెంట్రల్ కిచెన్ లైసెన్స్ రద్దు
మాదాపూర్లో ఉన్న శ్రీచైతన్య (Sri Chaitanya) విద్యాసంస్థలకు చెందిన సెంట్రల్ కిచెన్ (Central Kitchen) లైసెన్స్ను ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ రద్దు చేసింది. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది, ఫుడ్ సేఫ్టీ అధికారులు ...
నందమూరి బాలకృష్ణకు కిషన్ రెడ్డి సన్మానం
ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా సన్మానించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని బాలకృష్ణ నివాసంలో జరిగింది. బాలకృష్ణ ఇంటికి స్వయంగా ...
పదేళ్ల పాటు మాదే అధికారం.. – సీఎం రేవంత్ కొత్త లాజిక్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ (Telangana) ప్రజలకు పదేళ్లపాటు ...
వరంగల్-ఖమ్మం హైవేపై ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి
వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఖిల్లా వరంగల్లోని మామునూరు నాలుగో బెటాలియన్ సమీపంలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇనుప స్తంభాలను ...















