తెలంగాణ వార్తలు
26న రైతు భరోసా.. మార్గదర్శకాలు విడుదల
తెలంగాణ సర్కార్ ఈనెల 26 నుంచి రైతు భరోసా పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.12 వేలు అందించనున్నట్లు ప్రకటించింది. భూ భారతిలో నమోదు చేసిన వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే ఈ సాయం ...
కొండపోచమ్మ రిజర్వాయర్లో పడి ఐదుగురు యువకులు మృతి
కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ సందర్శనకు వచ్చిన ఐదుగురు యువకులు మృత్యువాతపడ్డారు. సెల్ఫీ సరదా యువకుల కుటుంబాల్లో విషాదఛాయలు నింపింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లోని ముషీరాబాద్కు చెందిన ఏడుగురు యువకులు ఇవాళ ఉదయం కొండపోచమ్మ ...
అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు బిగ్ రిలీఫ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు నుంచి బిగ్ రిలీఫ్ అందించింది. గతంలో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరుకావాల్సిన నిబంధనను కోర్టు తాజాగా ...
తెలంగాణ ప్రజలకు దిల్రాజు క్షమాపణలు
నిజామాబాద్లో జరిగిన సంక్రాంతికి వస్తున్నాం ప్రీరిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలపై దిల్రాజు క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి ...
13 నుంచి హైదరాబాద్లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్!
గ్రేటర్ నగరంలో సంక్రాంతి సంబరాల జోరు మరింత పెరగనుంది. హైదరాబాద్ ఈ నెల 13 నుంచి మూడు రోజుల పాటు 7వ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్కు ఆతిథ్యం ఇవ్వనుంది. రాష్ట్ర పర్యాటక మరియు ...
తెలంగాణ పోలీస్ శాఖ సంచలనం.. క్యూఆర్ కోడ్తో ప్రజాభిప్రాయ సేకరణ
తెలంగాణలో పోలీస్ శాఖ ప్రజాభిప్రాయ సేకరణకు కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ప్రజలు పోలీస్ సేవలపై తమ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేసేందుకు క్యూ ఆర్ కోడ్ ద్వారా వ్యవస్థను అమలు చేస్తున్నారు. సీఐడీ ఆధ్వర్యంలో ...
ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవనం -నేడు సీఎం సమీక్ష
ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం అధ్యక్షతన ఈరోజు ఉదయం సచివాలయంలో సమావేశం జరగనుంది. ముఖ్యమైన అధికారులతో పాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ...
సంక్రాంతి పండగ రద్దీ.. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు పోటెత్తిన జనం
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ జోష్ మొదలైంది. ఈ పండగ సీజన్లో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు జనం తాకిడితో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్లలో పరిస్థితి మరింత ...
ఎమ్మెల్సీ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల
తెలంగాణలో త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బీజేపీ ముందుగానే తన అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలతో రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి అభ్యర్థుల ...
స్పెషల్ ఆపరేషన్.. 23 మంది సైబర్ నేరగాళ్ల అరెస్టు!
హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్ విజయవంతం అయ్యింది. ఏపీ, కర్ణాటక, యూపీ, గుజరాత్ రాష్ట్రాల్లో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో 23 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. వీరు దేశవ్యాప్తంగా వివిధ ...















