క్రీడలు
మొదటి ఇన్నింగ్స్లో 185 పరుగులకే టీమిండియా ఆలౌట్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు (చివరి) తొలిరోజు భారత్ 185 పరుగులకే ఆలౌట్ అయింది. టీ సమయానికి 4 వికెట్లకు 107 పరుగుల వద్ద నిలిచిన భారత్, చివరి సెషన్లో కేవలం 78 ...
ఖేల్రత్న, అర్జున అవార్డుల ప్రకటన.. మెరిసిన తెలుగు తేజాలు
కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి సంబంధించి మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డులతో పాటు అర్జున అవార్డుల జాబితాను ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక గౌరవం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ...
రోహిత్ శర్మపై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం కెప్టెన్సీ, బ్యాటింగ్లో కష్టాలను ఎదుర్కొంటున్న రోహిత్ శర్మపై రిటైర్మెంట్ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ కోచ్ రవిశాస్త్రి, హిట్ మ్యాన్ భవిష్యత్పై తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ...
మరోసారి టీమిండియా కెప్టెన్గా విరాట్?
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మరోసారి సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. ఆసీస్తో సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ టెస్టులకు గుడ్బై చెప్పే అవకాశం ఉందని క్రికెట్ ...
ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్షిప్.. వైశాలికి కాంస్య పతకం
భారతదేశం చెస్ గేమ్లో తన సత్తాను చాటుకుంటోంది. ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్షిప్లో భారత మహిళా గ్రాండ్మాస్టర్ ఆర్. వైశాలి కాంస్య పతకం సాధించి, దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఈ పోటీలో ఆమె కాంస్యాన్ని ...
హ్యాట్రిక్ సెంచరీలతో అదరగొడుతున్న ఐపీఎల్ అన్సోల్డ్ స్టార్
కర్ణాటక జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తన బ్యాటింగ్తో అందరినీ అబ్బురపరుస్తున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అమ్ముడుకాకపోయిన ఈ స్టార్ ప్లేయర్, విజయ్ హజారే ట్రోఫీలో హ్యాట్రిక్ సెంచరీలు సాధించి సెలెక్టర్ల ...
పింక్ జెర్సీతో బరిలోకి ఆసిస్.. కారణం ఏంటంటే..
భారత్ – ఆస్ట్రేలియా మధ్య ఈనెల 3 నుంచి జరగనున్న ఐదో టెస్ట్ (పింక్ టెస్ట్) మైదానంలో అత్యంత ప్రత్యేకంగా ఉండబోతోంది. ఈ మ్యాచ్కి సంబంధించిన స్టేడియం మొత్తం పింక్ కలర్లో అలంకరించనున్నట్లు ...
దేశవాళీ టోర్నీల్లో చరిత్ర సృష్టిస్తున్న యువ క్రికెటర్లు
IPL-2025 వేలంలో ఏ జట్టూ కొనుగోలు చేయని ఆటగాళ్లు తమ ప్రతిభతో దేశవాళీ టోర్నీలలో సంచలనం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా విజయ్ హజారే ట్రోఫీలో అదరగొడుతున్నారు. ముంబై బ్యాటర్ ఆయుశ్ మాత్రే తన అసాధారణ ...
ఇంగ్లాండ్తో సిరీస్కు బూమ్రా దూరం? కారణం ఇదే..
టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా త్వరలో ఇంగ్లాండ్తో జరగనున్న వన్డే మ్యాచ్లు, టీ20 సిరీస్లకు దూరంగా ఉండనున్నారు. బీసీసీఐ అతనికి ఈ సిరీస్లో విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించిందని సమాచారం. త్వరలో భారత ...
సిడ్నీ టెస్టు తర్వాత రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తారా..?
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సిడ్నీ వేదికగా జరగబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) ఐదో టెస్టుతో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు ముగింపు పలకనున్నారనే పుకార్లు విపరీతంగా షికార్లు చేస్తున్నాయి. ...















