తెలుగు

టీటీడీ స‌మీక్షకు ప్రైవేట్ వ్య‌క్తులు ఎందుకొచ్చారు..? - క‌న్న‌బాబు ప్ర‌శ్న‌

టీటీడీ స‌మీక్షకు ప్రైవేట్ వ్య‌క్తులు ఎందుకొచ్చారు? – క‌న్న‌బాబు ప్ర‌శ్న‌

సంక్రాంతి పండుగ వేళ కూట‌మి ప్ర‌భుత్వం ప్రజలకు సంతోషాన్ని దూరం చేసింద‌ని, నిరుపేద‌ల‌కు నిరాశను మిగిల్చిందని మాజీ మంత్రి, వైసీపీ నేత కురసాల కన్నబాబు విమర్శలు గుప్పించారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడం, సంక్షేమ ...

"నేను పోటీలో ఉండి ఉంటే ట్రంప్‌ ఓడిపోయేవాడు" – జో బైడెన్

“నేను పోటీలో ఉండి ఉంటే ట్రంప్‌ ఓడిపోయేవాడు” – జో బైడెన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇటీవల డొనాల్డ్ ట్రంప్ చేతిలో కమలా హారిస్ ఓటమిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. డెమోక్రటిక్ పార్టీ ఐక్యత కోసం తాను ఎన్నికల పోటీలో పాల్గొనకపోవడం వల్ల ట్రంప్ ...

సినీ ఫక్కీలో 6.5 కిలోల బంగారం చోరీ.. పోలీసులకు సవాల్!

సినీ ఫక్కీలో 6.5 కిలోల బంగారం చోరీ.. పోలీసులకు సవాల్!

ఎన్టీఆర్ జిల్లా జ‌గ్గ‌య్య‌పేట వ‌ద్ద సినీ ఫ‌క్కీలో బంగారం చోరీ జ‌రిగింది. సంచలనం సృష్టించిన బంగారం దొంగతన ఘటన పోలీసులకే సవాల్‌గా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 6.5 కిలోల ...

పుట్టిన ఊరును మరవకండి - వెంకయ్య నాయుడు

పుట్టిన ఊరును మరవకండి – వెంకయ్య నాయుడు

పుట్టిన ఊరును, క‌న్న‌త‌ల్లిని మ‌ర‌వ‌కూడ‌ద‌ని మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు అన్నారు. స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబ‌రాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య ...

ప్ర‌భుత్వం, ప్ర‌తిప‌క్షం స‌మ‌న్వ‌యంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

ప్ర‌భుత్వం, ప్ర‌తిప‌క్షం స‌మ‌న్వ‌యంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో జరిగిన మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకావిష్కరణలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షం, పాలక పక్షం కలిసి ...

‘ఎన్నికలంటేనే భయమేస్తోంది’ - మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

‘ఎన్నికలంటేనే భయమేస్తోంది’ – మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జ‌రిగి దశాబ్దం గడుస్తున్నా సమస్యలు అలాగే ఉండిపోయాయని మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన ‘సంక్రాంతి ఆత్మీయ కలయిక’ ...

ట్రంప్ ప్రమాణస్వీకారానికి కేంద్ర‌మంత్రి జైశంకర్

ట్రంప్ ప్రమాణస్వీకారానికి కేంద్ర‌మంత్రి జైశంకర్

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న వాషింగ్టన్ డీసీలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరుకానున్నారని సంబంధిత మంత్రి కార్యాల‌యం వెల్లడించింది. జైశంకర్ ...

'కొద్ది నెలలు నేనే సారథిగా ఉంటా' - రోహిత్ స్పష్టీకరణ

‘కొద్ది నెలలు నేనే సారథిగా ఉంటా’ – రోహిత్ స్పష్టీకరణ

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత జట్టు ఓటమి కారణంగా బీసీసీఐ అత్యవసర సమీక్ష నిర్వహించింది. దేశవాళీ క్రికెట్‌కి ప్రాధాన్యత కల్పించాలని బోర్డు స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఇకపై మినహాయింపులపై కోచ్ మరియు ...

దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు

దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు

టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు, హీరోలు వెంకటేష్, రానా, అభిరామ్‌లపై కేసు నమోదైంది. ఫిలింనగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత వివాదంలో, ఈ కుటుంబ సభ్యులపై నాంపల్లి కోర్టు కేసు నమోదు చేయాలని ...

శ్రీ‌వారి ప‌ర‌కామ‌ణిలో బంగారు బిస్కెట్ చోరీకి య‌త్నం

శ్రీ‌వారి ప‌ర‌కామ‌ణిలో బంగారు బిస్కెట్ చోరీకి య‌త్నం

టీటీడీలో గ‌త కొన్ని రోజులుగా జ‌రుగుతున్న వ‌రుస ఘ‌ట‌న‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. వైకుంఠ ఏకాద‌శి ముందు రోజు టోకెన్ల కోసం తొక్కిస‌లాట జ‌రిగి ఆరుగురు మృతిచెంద‌గా, నిన్న బైక్‌పై ఇంటికి వెళ్తున్న టీటీడీ ...