తెలుగు

కొండ‌పోచ‌మ్మ రిజ‌ర్వాయ‌ర్‌లో ప‌డి ఐదుగురు యువ‌కులు మృతి

కొండ‌పోచ‌మ్మ రిజ‌ర్వాయ‌ర్‌లో ప‌డి ఐదుగురు యువ‌కులు మృతి

కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్ సంద‌ర్శ‌న‌కు వ‌చ్చిన ఐదుగురు యువకులు మృత్యువాత‌ప‌డ్డారు. సెల్ఫీ స‌ర‌దా యువ‌కుల కుటుంబాల్లో విషాదఛాయ‌లు నింపింది. వివ‌రాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన ఏడుగురు యువకులు ఇవాళ ఉదయం కొండపోచమ్మ ...

అల్లు అర్జున్‌కు నాంప‌ల్లి కోర్టు బిగ్ రిలీఫ్!

అల్లు అర్జున్‌కు నాంప‌ల్లి కోర్టు బిగ్ రిలీఫ్!

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు నుంచి బిగ్ రిలీఫ్ అందించింది. గతంలో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాల్సిన నిబంధనను కోర్టు తాజాగా ...

ప‌ల‌క‌రించే స‌మ‌యం లేన‌ప్పుడు ఎందుకు ర‌మ్మ‌న్నారు..?

ప‌ల‌క‌రించే స‌మ‌యం లేన‌ప్పుడు ఎందుకు ర‌మ్మ‌న్నారు..?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ఫై మ‌ణికంట‌, చ‌ర‌ణ్‌ కుటుంబ స‌భ్యులు స‌భ్యులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజ‌మండ్రిలో గ‌త శ‌నివారం జ‌రిగిన గేమ్ ఛేంజ‌ర్ ఈవెంట్‌కు కాకినాడ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి ...

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు దిల్‌రాజు క్ష‌మాప‌ణ‌లు

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు దిల్‌రాజు క్ష‌మాప‌ణ‌లు

నిజామాబాద్‌లో జ‌రిగిన సంక్రాంతికి వ‌స్తున్నాం ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్య‌ల‌పై దిల్‌రాజు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. త‌న వ్యాఖ్య‌ల‌తో ఎవ‌రి మ‌నోభావాలైనా దెబ్బ‌తిని ఉంటే క్ష‌మించాల‌ని కోరారు. విక్ట‌రీ వెంక‌టేశ్‌, ఐశ్వ‌ర్య రాజేశ్‌, మీనాక్షి ...

అందుకే సంక్రాంతికి మా సొంతూరుకు వెళ్తాం.. - సీఎం చంద్ర‌బాబు

అందుకే సంక్రాంతికి మా సొంతూరుకు వెళ్తాం.. – సీఎం చంద్ర‌బాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించిన సీఎం.. పండగ సందర్భంగా ఊరెళ్లి ప్రజలతో సంతోషంగా గడపాలన్నారు. ...

అభిషేక్ పార్థివ‌దేహానికి నివాళుల‌ర్పించిన‌ వైఎస్ జ‌గ‌న్

అభిషేక్ పార్థివ‌దేహానికి నివాళుల‌ర్పించిన‌ వైఎస్ జ‌గ‌న్

వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్‌ అభిషేక్‌ రెడ్డి పార్థివదేహానికి ఆ పార్టీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్‌ జగన్ దంప‌తులు నివాళుల‌ర్పించారు. డాక్టర్‌ అభిషేక్‌ రెడ్డి గత కొద్దిరోజులుగా ...

కేబినెట్ హోదా ఉంటే నెల‌కు రూ.2 ల‌క్ష‌ల జీతం.. ఉత్త‌ర్వులు జారీ

కేబినెట్ హోదా ర్యాంక్‌కు రూ.2 ల‌క్ష‌ల జీతం.. ఉత్త‌ర్వులు జారీ

కేబినెట్ హోదా క‌లిగి ఉన్న వారికి నెలకు రూ.2 లక్షల జీతం అందించనున్నట్లు కూట‌మి ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. గ‌వ‌ర్న‌మెంట్‌ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ఎస్‌. సురేష్‌కుమార్ శుక్ర‌వారం జీవో విడుద‌ల చేశారు. ...

'గేమ్ ఛేంజర్' మూవీ.. రిలీజైన రోజే HD ప్రింట్ లీక్!

‘గేమ్ ఛేంజర్’ మూవీ.. రిలీజైన రోజే HD ప్రింట్ లీక్!

రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ నిన్ననే థియేటర్లలో విడుదలైంది. పాజిటివ్ టాక్‌తో న‌డుస్తున్న‌ ఈ సినిమా అనూహ్యంగా లీక్ సమస్యను ఎదుర్కొంది. సినిమా ...

13 నుంచి హైదరాబాద్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్!

13 నుంచి హైదరాబాద్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్!

గ్రేట‌ర్ న‌గ‌రంలో సంక్రాంతి సంబ‌రాల జోరు మ‌రింత పెర‌గ‌నుంది. హైదరాబాద్‌ ఈ నెల 13 నుంచి మూడు రోజుల పాటు 7వ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. రాష్ట్ర పర్యాటక మరియు ...

రూ.9కే ఫుల్ మీల్స్.. కుంభమేళా భక్తులకు బంపర్ ఆఫర్!

రూ.9కే ఫుల్ మీల్స్.. కుంభమేళా భక్తులకు బంపర్ ఆఫర్!

ఉత్తర ప్రదేశ్‌లో మహా కుంభమేళా వేడుకల నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ‘మా కి రసోయి’ అనే ప్రత్యేక కమ్యూనిటీ కిచెన్‌ను ప్రారంభించారు. వారణాసిలోని రాణి నెహ్రూ ఆస్ప‌త్రిలో నంది సేవా సంస్థాన్ ...