తెలుగు

'జ‌గ‌న్‌కు చేసింది చెప్పుకోవ‌డం చేత‌కాడం లా'.. క‌డ‌ప‌లో ఫ్లెక్సీ క‌ల‌క‌లం

‘జ‌గ‌న్‌కు చేసింది చెప్పుకోవ‌డం చేత‌కాడం లా’.. క‌డ‌ప‌లో ఫ్లెక్సీ క‌ల‌క‌లం

క‌డ‌ప‌లో మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ గురించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. "జ‌గ‌న్‌కు చేసింది చెప్పుకోవ‌డం చేత‌కాడం లా" అంటూ ఓ ఫ్లెక్సీ ఏర్పాటైంది. 2018-19లో ...

నెల్లూరులో జికా వైర‌స్‌ కలకలం..!

నెల్లూరులో జికా వైర‌స్‌ కలకలం..!

నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కేసు స్థానికంగా క‌ల‌క‌లం సృష్టిస్తోంది. జిల్లాలోని మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడికి జికా వైరస్ సోకినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో గ్రామ‌స్తులు ...

భార‌త బౌల‌ర్ల జోరు.. క‌ష్టాల్లో ఆసీస్

భార‌త బౌల‌ర్ల జోరు.. క‌ష్టాల్లో ఆసీస్

బ్రిస్బేన్ టెస్టు ఆసక్తికర మలుపు తిరిగింది. భారత బౌలర్ల దాడికి ఆసీస్ జట్టు విలవిల్లాడుతోంది. త్వరగా రన్స్ చేసి భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలని ప్రయత్నించిన ఆసీస్ బ్యాట్స్‌మెన్లకు నిరాశే మిగిలింది. ...

అల్లు అర్జున్-త్రివిక్ర‌మ్ న్యూ ప్రాజెక్ట్‌.. హీరోయిన్ ఎవ‌రంటే..

అల్లు అర్జున్-త్రివిక్ర‌మ్ న్యూ ప్రాజెక్ట్‌.. హీరోయిన్ ఎవ‌రంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మరో సూపర్ హిట్ ప్రాజెక్ట్ రాబోతుందనే టాక్ ఫిల్మ్ నగర్‌లో గట్టిగా వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో బన్నీ సరసన హీరోయిన్‌గా ఎవరు ...

కారులో 30 కేజీల గంజాయి.. ఐదుగురి అరెస్టు

కారులో 30 కేజీల గంజాయి.. ఐదుగురి అరెస్టు

హైదరాబాద్‌ నగరం గడ్డి అన్నారం చౌరస్తా వద్ద మలక్‌పేట్‌ పోలీస్ స్టేష‌న్‌ పరిధిలో చోటుచేసుకున్న గంజాయి అక్రమ రవాణా ఘటన కలకలం రేపింది. పోలీసుల త‌నిఖీల్లో భాగంగా కారులో త‌ర‌లిస్తున్న 30 కేజీల ...

జనవరి 1 నుంచి జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

జనవరి 1 నుంచి జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జనవరి 1 నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజన ప‌థ‌కం అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ...

నేడు కర్నూలులో జగన్ పర్యటన

నేడు కర్నూలులో జగన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, YCP అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కర్నూలులో ప‌ర్య‌టించ‌నున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు కర్నూలుకు చేరుకుంటారు. క‌ర్నూలులో జీఆర్‌సీ క‌న్వెన్ష‌న్ ...

క‌డుపులో కొకైన్ క్యాప్సూల్స్‌.. చెన్నై ఎయిర్‌పోర్టులో డ్రగ్స్, గంజాయి, బంగారం పట్టివేత

క‌డుపులో కొకైన్ క్యాప్సూల్స్‌.. చెన్నై ఎయిర్‌పోర్టులో డ్రగ్స్, గంజాయి, బంగారం పట్టివేత

చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల త‌నిఖీల్లో క‌ళ్లు బైర్లు క‌మ్మేసీన్ క‌నిపించింది. క‌స్ట‌మ్స్ త‌నిఖీల్లో భారీగా డ్రగ్స్, గంజాయి, బంగారం సీజ్ చేశారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 14.2 కోట్ల విలువైన ...

వైకుంఠద్వార దర్శన టికెట్ల విడుదల ఎప్పుడంటే..

వైకుంఠద్వార దర్శన టికెట్ల విడుదల ఎప్పుడంటే..

వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుంచి 19 వరకు నిర్వహించనున్న వైకుంఠద్వార దర్శనాల కోసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబర్ 24న విడుదల చేయనున్నట్టు TTD ఈవో ...

పెన్షన్ల విధివిధానాల్లో కీలక మార్పులు.. ముఖ్య‌మైన స‌మాచారం

స‌మాధానం స‌రిగ్గా ఉంటేనే పెన్ష‌న్‌.. ముఖ్య‌మైన స‌మాచారం

పింఛను సంబంధిత విధివిధానాల్లో కీలక మార్పులు తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనర్హులుగా గుర్తించిన లబ్ధిదారుల పింఛన్లు రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయానికి ముందుగా కొంత ...