తెలుగు

తిరుమలలో తెలంగాణ భక్తులపై వివక్ష.. శ్రీనివాస్ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్యలు

తిరుమలలో తెలంగాణ భక్తులపై వివక్ష.. శ్రీనివాస్ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్యలు

తిరుమలలో తెలంగాణ భక్తులపై వివక్ష జరుగుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమలలో తెలుగు ...

డిస్ట్రిక్ట్ రివ్యూ క‌మిటీ మీటింగ్‌కు వ‌ర్మ‌.. అర్హ‌త ఉందా..?

డిస్ట్రిక్ట్ రివ్యూ క‌మిటీ మీటింగ్‌లో వ‌ర్మ‌.. అర్హ‌త ఉందా..?

కాకినాడ జిల్లా క‌లెక్ట‌రేట్‌లో జిల్లా అభివృద్ధి ప్ర‌ణాళిక‌లు, స‌మ‌స్య‌ల ప‌రిష్కారాల కోసం ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ రివ్యూ క‌మిటీ మీటింగ్ (DRC meeting)లో ఓ వింత సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా ఎన్నికైన ...

తిరుమలలో భక్తుల రద్దీ.. ద‌ర్శ‌నానికి ఎన్ని గంట‌లు ప‌డుతుందంటే..

తిరుమలలో భక్తుల రద్దీ.. ద‌ర్శ‌నానికి ఎన్ని గంట‌లు ప‌డుతుందంటే..

తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 16 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతుందని తిరుమ‌ల తిరుప‌తి ...

'బ‌లగం' మొగిల‌య్య క‌న్నుమూత‌

‘బ‌లగం’ మొగిల‌య్య క‌న్నుమూత‌

కుటుంబ సంబంధాల నేప‌థ్యంలో తెర‌కెక్కి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి బ‌లగం సినిమా క‌ళాకారుడు మొగిల‌య్య క‌న్నుమూశారు. ఆనారోగ్య కార‌ణాల‌తో వ‌రంగ‌ల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. ...

ఆదిభట్లలో రతన్ టాటా మార్గ్

ఆదిభట్లలో రతన్ టాటా మార్గ్

హైదరాబాద్ శివారు ఆదిభట్ల మున్సిపాలిటీలోని నూత‌నంగా నిర్మించిన రోడ్డుకు టాటా సంస్థ వ్య‌వ‌స్థాప‌కులు స్వ‌ర్గీయ రతన్ టాటా పేరును ఖ‌రారు చేశారు. ORR బొంగ్లూరు నుంచి ఆదిభట్ల పట్టణానికి నిర్మించిన ఈ రోడ్డుకు ...

ఏలూరులో జనసేన నేతల రేవ్ పార్టీ.. మ‌హిళ‌ల‌తో అశ్లీల నృత్యాలు

ఏలూరులో జనసేన నేతల రేవ్ పార్టీ.. మ‌హిళ‌ల‌తో అశ్లీల నృత్యాలు

రేవ్ పార్టీ క‌ల్చ‌ర్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాకు పాకింది. కాంక్రీట్ న‌గ‌రాల క‌ల్చ‌ర్ నేడు ఏపీలోని మారుమూల ప‌ల్లెల‌కు వ‌చ్చి చేరింది. ఏలూరు జిల్లాలో 50 మంది అమ్మాయిలతో జ‌న‌సేన నేత ...

ఏపీలో భారీ వర్ష సూచన.. ఏయే జిల్లాల్లో అంటే..

ఏపీకి భారీ వర్ష సూచన.. ఏయే జిల్లాల్లో అంటే..

నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్టేట్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (APSDMA) తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం ...

ముంబై తీరంలో విషాదం.. ఫెర్రీ బోల్తాప‌డి 13 మంది మృతి

ముంబై తీరంలో విషాదం.. ఫెర్రీ బోల్తాప‌డి 13 మంది మృతి

ముంబై (Mumbai) తీరంలో ఫెర్రీ బోల్తా ప‌డి 13 మంది దుర్మ‌ర‌ణం చెందారు. గేట్ వే ఆఫ్ ఇండియా (Gate Way Of India) నుంచి ఎలిఫెంటా కేవ్స్ (Elefenta Caves)కు ఫెర్రీ ...

H1B వీసా.. అమెరికాలో చదువుకునే విద్యార్థుల‌కు అద్భుత ఆఫర్

H1B వీసా.. అమెరికాలో చదువుకునే విద్యార్థుల‌కు అద్భుత ఆఫర్

అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు వైట్‌హౌస్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు జో బైడెన్ ఆఫీస్ అద్బుతమైన నిర్ణయం తీసుకుంది. ఫెడరల్ నిబంధనల ద్వారా ఎఫ్-1 స్టూడెంట్ వీసా (F-1 student ...

భారత్‌తో కలిసి పనిచేస్తాం.. - చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన

భారత్‌తో కలిసి పనిచేస్తాం.. – చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన

భారత్‌తో తమ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని చైనా ప్రకటించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ (Wang Yi) అంతర్జాతీయ పరిస్థితులు చైనా విదేశాంగ సంబంధాలు అనే కార్యక్రమంలో మాట్లాడుతూ.. ...