తెలుగు

బెట్టింగ్ యాప్ వివాదం.. మంచు లక్ష్మి వీడియో వైరల్

బెట్టింగ్ యాప్ వివాదం.. మంచు లక్ష్మి వీడియో వైరల్

తెలంగాణలో బెట్టింగ్ యాప్‌ల ప్రచారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, టీవీ నటులపై కేసులు నమోదవుతున్న నేపథ్యంలో, తాజాగా మంచు లక్ష్మి పేరు కూడా ఈ వివాదంలో చేరింది. ...

నేటి నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు

నేటి నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నేటి నుంచి మూడు రోజుల పాటు లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్ జరగనుంది. ఈ పోటీలను ఇవాళ‌ మధ్యాహ్నం 3 గంటలకు అసెంబ్లీ స్పీకర్, మండలి డిప్యూటీ చైర్మన్ ...

రన్యారావు కేసులో తెలుగు నటుడు అరెస్ట్

రన్యారావు కేసులో తెలుగు నటుడు అరెస్ట్

బంగారం స్మగ్లింగ్ చేస్తూ ప‌ట్టుబ‌డిన న‌టి రన్యారావు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా, ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రముఖ తెలుగు నటుడు తరుణ్ రాజ్ కొండూరును పోలీసులు అరెస్ట్ ...

గాజాలో మళ్లీ రక్తపాతం.. 220 మంది మృతి

గాజాలో మళ్లీ రక్తపాతం.. 220 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్ భీకరమైన దాడులు కొనసాగుతున్నాయి. ఏడాదికి పైగా సాగిన ఈ యుద్ధంలో జనవరి 19న అంతర్జాతీయ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఖైదీ-బందీల మార్పిడి జరిగింది. అయితే, ఒప్పంద గడువు ...

టీడీపీ, జ‌న‌సేన పొత్తుతో మాకే న‌ష్టం - బీజేపీ ఎమ్మెల్యే

టీడీపీ, జ‌న‌సేన పొత్తుతో మాకే న‌ష్టం – బీజేపీ ఎమ్మెల్యే

తెలుగుదేశం పార్టీ, జ‌న‌సేన‌తో పొత్తుతో త‌మ‌కే న‌ష్టం వాటిల్లుతుంద‌ని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారాయి. తెలంగాణలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా ...

వైష్ణో దేవి ఆలయం వ‌ద్ద అప‌చారం.. జాన్వీ ఫ్రెండ్ ఓర్రీపై కేసు

వైష్ణో దేవి ఆలయం వ‌ద్ద అప‌చారం.. జాన్వీ ఫ్రెండ్ ఓర్రీపై కేసు

బాలీవుడ్ ఫంక్షన్లు, ఈవెంట్లు, పార్టీల్లో తరచూ కనిపించే ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్రతమణి తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. పవిత్రమైన వైష్ణో దేవి ఆలయంలో అమర్యాదకరంగా ప్రవర్తించినందుకు ...

మూడు ఘటనలు.. నూరు వక్రీకరణలు

మూడు ఘటనలు.. నూరు వక్రీకరణలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా కూట‌మి పార్టీల నోళ్ల‌న్నీ వైసీపీ నామాన్నే జ‌పిస్తున్నాయి. జ‌రిగిన సంఘ‌ట‌న‌, దాని పూర్వాప‌రాల‌తో సంబంధం లేకుండా ట‌క్కున వైసీపీ వ‌ల్లే అని ఆ పార్టీపై ...

దారుణం.. మంట‌ల్లో చిక్కుకొని చిన్నారులు స‌జీవ‌ ద‌హ‌నం

దారుణం.. మంట‌ల్లో చిక్కుకొని చిన్నారులు స‌జీవ‌ ద‌హ‌నం

జార్ఖండ్ రాష్ట్రంలోని చైబాసాలో ఘోర ప్రమాదం జరిగింది. జగన్నాథ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పువాల్ గ్రామంలో మంటలు చెలరేగి నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదం ఊహించని విషాదాన్ని మిగిల్చింది. మంటల్లో ...

ఇది గాంధీభ‌వ‌న్ కాదు.. అసెంబ్లీలో ఎంఐఎం స‌భ్యులు ఫైర్‌

ఇది గాంధీభ‌వ‌న్ కాదు.. అసెంబ్లీలో ఎంఐఎం స‌భ్యులు ఫైర్‌

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నాలుగో రోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ వ్యవహార శైలిపై అసంతృప్తితో ఎంఐఎం (MIM) సభ్యులు వాకౌట్ చేశారు. స్పీకర్ సభను నడిపే తీరుకు నిరసనగా ఈ నిర్ణయం ...

రేవంత్ రెడ్డికి నేనే ఎక్కువ.. కేసీఆర్, కేటీఆర్ ఎందుకు? - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

రేవంత్ రెడ్డికి నేనే ఎక్కువ.. కేసీఆర్, కేటీఆర్ ఎందుకు? – ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

అసెంబ్లీ స‌మావేశాల ప్రారంభం నుంచి తెలంగాణ రాజకీయాలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య సవాళ్ల పరంపర కొనసాగుతుండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో పలు ...