తెలుగు
లాస్ ఏంజెల్స్లో కార్చిచ్చు కలకలం.. బైడెన్ కుమారుడి ఇల్లు దగ్ధం
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ప్రాంతం తీవ్రమైన కార్చిచ్చుతో అల్లకల్లోలంగా మారింది. వేలాది ఎకరాల్లోని పచ్చని భూములు, విలాసవంతమైన ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ విపత్తులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ ...
తిరుపతి ఘటనపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుపతి నగరంలో జరిగిన ఘోర దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. వైకుంఠ దర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆమె విచారం ...
మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వ పరిహారం.. ఎంతంటే
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఘోర తొక్కిసలాట జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలను తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, పార్థసారథి, ఆనం ...
సుప్రీం కోర్టులో మోహన్బాబుకు ఊరట
జర్నలిస్ట్పై దాడి కేసులో ప్రముఖ నటుడు మోహన్బాబుకు ఊరట లభించింది. ముందస్తు బెయిల్పై విచారణ ముగిసేంత వరకు మోహన్బాబును అరెస్టు చేయవద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. జల్పల్లిలోని నివాసంలో తలెత్తిన కుటుంబ వివాదాలను ...
‘సత్యం, న్యాయమే గెలుస్తుంది’.. ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు
ఫార్ములా ఈ-కార్ రేసు నిధుల అవకతవకలపై నమోదైన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ కోసం ఏసీబీ 30 ప్రశ్నలు రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. కేటీఆర్ విచారణ ...
ఇచ్ఛాపురంలో భూకంపం.. భయాందోళనలో ప్రజలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంటున్న భూప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో ఇటీవల మూడుసార్లు కంపించింది. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ప్రాంతం రెండుసార్లు స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. స్థానికుల వివరాల ...
ఇస్రో స్పేస్ డాకింగ్ ప్రయోగం వాయిదా
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పేస్ డాకింగ్ ప్రయోగం (స్పేడెక్స్) మరోసారి వాయిదా పడింది. ఈ ప్రయోగం 2 ఉపగ్రహాలను భూమి కక్ష్యలో అనుసంధానించడమే లక్ష్యంగా జరగాల్సింది. కానీ, ఉపగ్రహాల కదలికలు ఊహించిన దానికంటే ...
బంగ్లా మాజీ ప్రధాని హసీనా వీసా పొడిగించిన భారత్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ రిలీఫ్ దక్కింది. భారత ప్రభుత్వం ఆమె వీసాను పొడిగించినట్లు ప్రకటించింది. 2023 ఆగస్టులో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన హసీనా అప్పటి నుంచి భారతదేశంలోనే ...















టీటీడీని రాజకీయ క్రీడా మైదానంగా మార్చారు.. భూమన సంచలన వ్యాఖ్యలు
తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీని చైర్మన్ బీఆర్ నాయుడు రాజకీయ క్రీడా మైదానంగా మార్చారని తీవ్ర ...