ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంటున్న భూప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో ఇటీవల మూడుసార్లు కంపించింది. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ప్రాంతం రెండుసార్లు స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. స్థానికుల వివరాల ప్రకారం, బుధవారం రాత్రి 10:56 గంటలకు రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ఈ ఘటనతో భయంతో వెలుపలికి పరుగులు తీసిన ప్రజలు, గురువారం తెల్లవారుజామున 4:55 గంటల సమయంలో మరోసారి భూమి స్వల్పంగా కంపించిందని తెలిపారు. ఈ పరిణామాలు స్థానికులలో ఆందోళన రేకెత్తించాయి. 2019 అక్టోబర్లో ఇలాంటి భూ ప్రకంపనలు నమోదైనట్లు గుర్తుచేసుకుంటున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.
News Wire
-
01
విశాఖలో 2 నెలలు చేపలు వేట నిషేదం
వేట నిషేదం తో ఒడ్డుకే పరిమితం కానున్న 600కుపైగా మరబోట్లు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో నిలిచిపోనున్న విక్రయాలు.
-
02
చందనోత్సవ టికెట్ల జారీలో తీవ్ర గందరగోళం
సింహాచలం లో అరకొరగా టికెట్లు విక్రయిస్తున్న దేవస్థానం అధికారులు. గంటల తరబడి క్యూలైన్ లో ఉన్నా భక్తులకు తప్పని నిరాశ.
-
03
సెల్ టవర్ ఎక్కిన యువకుడు
టీడీపీ ఆఫీస్ నుంచి ఆదేశాలతో మంగళగిరి పోలీసులు తప్పుడు కేసులు పెట్టారు. సెల్ టవర్ నుంచి దూకేస్తానంటూ యువకుడి హెచ్చరిక.
-
04
తాడేపల్లిలో మావిగన్ ఫ్లెక్సీ..
రాజధాని అమరావతి వద్దు.. 3 జిల్లాల మావిగన్ తోనే అభివృద్ధి అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు
-
05
ఏబీఎన్ రాధాకృష్ణపై పీఎస్ ల్లో ఫిర్యాదులు
ఏపీ వ్యాప్తంగా రాధాకృష్ణ బూతు రాతలపై వైసీపీ నేతల ఫిర్యాదు. రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.
-
06
అనకాపల్లి బీసీ బాలికల వసతి గృహంలో అక్రమాలు
మెనూ అమలు లేదు, విద్యార్థుల ఆవేదన. ఆదివారం ఇతర పనులు చెబుతున్నారని విద్యార్ధినులు ఆవేదన
-
07
లడ్డూ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జంతు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరు నిపుణులా. ఇప్పటికే లడ్డూ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుగుతుంది.
-
08
కేబినెట్ కి ఆరుగురు మంత్రుల గైర్హాజరు
కేబినెట్ సమావేశానికి పవన్ కల్యాణ్, నాదెండ్ల, అనిత, టీజీ భరత్, గొట్టిపాటి, ఫరూక్ గైర్హాజరు
-
09
ఏపీలో పలు చోట్ల గ్యాస్ సిలిండర్ల కొరత..
విజయవాడలో గ్యాస్ కోసం ఏజెన్సీల ముందు క్యూకట్టిన జనం. కస్టమర్లు బుక్ చేయకుండానే చేసినట్లు మెసేజ్లు.
-
10
మామిడి రైతులపై యుద్ధం ప్రభావం
విదేశాల్లో తెలుగురాష్ట్రాల మామిడికి డిమాండ్. ప్రతి ఏటా గల్ఫ్ దేశాలకు భారీగా మామిడి ఎగుమతి









తెలంగాణను అవమానిస్తే సహించం.. కేటీఆర్, హరీష్ ఫైర్