కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుపతి నగరంలో జరిగిన ఘోర దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. వైకుంఠ దర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆమె విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ట్వీట్ చేశారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించడం తనను తీవ్రంగా బాధించిందని ఆమె ట్వీట్ చేశారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మరణించగా 40 మంది గాయపడ్డారని, పలువురు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని సమాచారం.
News Wire
-
01
హైదరాబాద్లో ఎనిమిది కాలేజీలపై కేసులు
నకిలీ ఫైర్ ఎన్ఓసీలు సమర్పించారనే ఆరోపణలపై హైదరాబాద్లోని ఎనిమిది విద్యాసంస్థలపై కేసులు నమోదయ్యాయి
-
02
నేరస్థులను విదేశాల నుంచి భారత్కు
2021 నుంచి ఇప్పటివరకు 36 దేశాల నుంచి మొత్తం 274 మంది పరారీలో ఉన్న నేరస్థులను భారత్కు తీసుకువచ్చినట్లు కేంద్రం ప్రకటన
-
03
పలు రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్
మధ్యప్రదేశ్, అసోం, కేరళ, మేఘాలయ సహా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న IMD
-
04
హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ
హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ ఎన్ఓసీలు, కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఎనిమిది ప్రైవేట్ కాలేజీలు. లేక్ పోలీస్ స్టేషన్లో కేసు
-
05
దేవరపల్లిలో వైఎస్ జగన్..
పొగాకు రైతుల కష్టాలు తెలుసుకునేందుకు దేవరపల్లికి మాజీ సీఎం. కాసేపట్లో పొగాకు కేంద్రం సందర్శన. పొగాకు రైతులతో మాట్లాడనున్న జగన్
-
06
ఉదయనిధి స్టాలిన్కు బెయిల్
తంజావూరు కేసులో బెయిల్ మంజూరు చేసిన మద్రాస్ హైకోర్టు. విచారణ తర్వాత ఉదయనిధిని విడుదల చేయాలి అని ఆదేశాలు
-
07
టీ-ఫైబర్పై సమీక్ష
సచివాలయంలో 'టీ-ఫైబర్'పై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష. హాజరైన సీఎస్ సంజయ్ జాజు, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్, టీ-ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్
-
08
ఉదయ నిధి స్టాలిన్ అరెస్ట్
చెన్నైలో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. సీఎం విజయ్, నటి త్రిషపై డబుల్ మీనింగ్ కామెంట్స్ చేశారని కేసు
-
09
ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యాయత్నం
కారంపూడి ఎస్ఐ వేధిస్తున్నాడని, పీఎస్కు పిలిచి తన భర్తను చిత్రహింసలు పెడుతున్నాడని గాదేవారిపల్లెకు మహిళ ఆత్మహత్యాయత్నం
-
10
బీజేపీ కంచుకోటలో పీకే గెలుపు
బిహార్లోని బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పొలిటికల్ స్ట్రాటజిస్ట్, ప్రశాంత్ కిషోర్ విజయం. 30 ఏళ్లుగా గెలుస్తూ వస్తున్న కమలం పార్టీ








