తెలుగు
భారతీరాజా కుటుంబంలో విషాదం
ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు భారతీరాజా (Bharathiraja) కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. భారతీరాజా కుమారుడు మనోజ్ భారతీరాజా (Manoj Bharathiraja) (48) మంగళవారం గుండెపోటు (Heart Attack) తో కన్నుమూశారు. ఛాతి నొప్పితో ...
జపాన్లో ప్రణతి బర్త్డే సెలబ్రేషన్.. అదిరిపోయిన ఫొటోలు
టాలీవుడ్ యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ (Jr. NTR) ప్రస్తుతం జపాన్ (Japan) లో ఉన్నారు. గతేడాది విడుదలైన “దేవర” (Devara) ఈ నెల 28న జపాన్ థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ప్రీమియర్ ...
క్రికెట్ బెట్టింగ్.. మరో యువకుడు బలి
క్రికెట్ బెట్టింగ్లో భారీగా డబ్బు కోల్పోయిన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన తెలంగాణలో కలకలం సృష్టించింది. మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువకుడు సోమేశ్ క్రికెట్ బెట్టింగ్ ...
నా కూతుర్ని మాయచేసింది.. లేడీ అఘోరీపై పోలీసులకు ఫిర్యాదు
తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ పేరిట సంచలనం సృష్టించిన వ్యక్తిపై మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన తురిమెల్ల కోటయ్య తన కుమార్తె శ్రీ వర్షిణిని మాయమాటలతో ...
రోడ్డు ప్రమాదం.. సోనూ సూద్ భార్యకు తీవ్ర గాయాలు
ప్రముఖ నటుడు, సమాజ సేవకుడు సోనూ సూద్ భార్య సోనాలి సూద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ముంబై-నాగపూర్ హైవే వద్ద సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఆలస్యంగా ...
తీహార్ జైలు తరలింపు.. ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆసియాలోనే అతిపెద్ద తీహార్ జైలు (Tihar Jail)ను మరోచోటకు మార్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ శివారులో ప్రత్యామ్నాయ జైలు నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తూ అధికారిక ప్రకటన ...
డేవిడ్ వార్నర్కు రాజేంద్రప్రసాద్ క్షమాపణలు
వయసు, సినియార్టీని మరిచి నోటి దురుసుతో తాను చేసిన వ్యాఖ్యలపై నటుడు రాజేంద్రప్రసాద్ దిగొచ్చారు. రాబిన్హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా నుంచి విపరీతమైన వ్యతిరేకత రావడంతో దిగొచ్చి క్షమాపణలు ...
ఏపీలో మ్యాడ్ స్క్వేర్, రాబిన్హుడ్ టికెట్ ధరలు పెంపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది సందర్భంగా విడుదల కానున్న రెండు కొత్త సినిమాల టికెట్ ధరల పెంపునకు అనుమతించింది. ఈ నిర్ణయంతో నార్నె నితిన్, సంతోష్ శోభన్ నటించిన మ్యాడ్ స్క్వేర్ మరియు నితిన్, ...
న్యాయవాదుల ఆందోళన.. అసెంబ్లీ ముట్టడికి యత్నం
హైదరాబాద్లో న్యాయవాదులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. తమ భద్రత కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, “అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్”ను రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిన్న జరిగిన ఓ న్యాయవాది ...
భారీ స్టేడియం.. విశాఖకు దూరం
దేశంలోనే అతిపెద్ద స్టేడియం విశాఖపట్టణానికి దూరం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికంగా, అభివృద్ధిపరంగా కాస్త పేరున్న విశాఖ నగరంలో నిర్మించాల్సిన దేశంలోని సెకండ్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం గ్రేటర్ వైజాగ్ను విడిచి వెళ్లిపోతోంది. ...















టీడీపీ నేర్పిన “సంస్కారం” ఇదేనా?