తెలుగు
ఈడీ విచారణకు మహేశ్ బాబు.. కేసు ఏమిటంటే?
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (Enforcement Directorate, ED) విచారించనుంది. సాయిసూర్య (Sai Surya) మరియు సురానా ప్రాజెక్ట్స్ (Surana Projects) సంబంధిత ఆర్థిక ...
తిరుమలలో మళ్లీ చిరుత సంచారం.. భయాందోళనలో భక్తులు
దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వరస్వామి (Sri Venkateswara Swamy) కొండపై మరోసారి చిరుత (Leopard) సంచారం భక్తులను (Devotees) కలవరపెడుతోంది. సోమవారం ఉదయం రెండవ ఘాట్ రోడ్డు (Second ...
కేశినేని నాని ఇంటిపై దాడి.. చంపేస్తామంటూ బెదిరింపులు
విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఇంటిపై దాడి కలకలం సృష్టించింది. దాడి చేసే క్రమంలో ఓ వ్యక్తి తనను చంపుతానంటూ వార్నింగ్ ఇచ్చాడని మాజీ ఎంపీ వెల్లడించారు. తన ఇంటిపై దాడి ...
మాట నిలబెట్టుకున్న జగన్.. పవర్లో లేకపోయినా..
వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అధికారంలో లేకపోయినా రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న జగన్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మార్చిలో పులివెందుల నియోజకవర్గంలో అకాల ...
ఒకే వేదికపైకి ముగ్గురు స్టార్ హీరోలు
ప్రతిష్టాత్మకమైన రాయల్ ఆల్ బర్ట్ హాల్లో జరగనున్న ‘RRR’ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ కోసం సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ గ్రాండ్ ఈవెంట్కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ...
టీమిండియా టెస్ట్ కెప్టెన్ అతడే..
ఇంగ్లండ్ పర్యటనకు ముందు భారత టెస్టు జట్టులో కీలక మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. టెస్టులకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో, కొత్త కెప్టెన్ను నియమించేందుకు బీసీసీఐ రంగంలోకి దిగింది. తాజా ...
పూల్వామా దాడి మాదే.. అంగీకరించిన పాక్
పాకిస్తాన్ తన అసలైన రంగు మరోసారి బయటపెట్టింది. 2019లో జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యేలా చేసిన ఉగ్రదాడికి పాకిస్తాన్ ఉన్నత స్థాయి రక్షణాధికారి ఓ అంగీకార ప్రకటన ...















బాబు పాలనలో గంజాయి పంటకే గిట్టుబాటు ధర