జాతీయ వార్తలు
నిన్న బీదర్, నేడు మంగళూరు.. కర్ణాటకలో బ్యాంకు దోపిడీ కలకలం
కర్ణాటకలో (Karnataka) వరుసగా జరుగుతున్న దొంగతనాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న బీదర్లో జరిగిన ఘోరమైన ఏటీఎం దోపిడీ నుంచి తేరుకోకముందే, తాజాగా మంగళూరులో (Mangalore) మరో దారుణమైన బ్యాంకు దోపిడీ జరిగింది. ...
జాతీయ క్రీడా పురస్కారాలు ప్రదానం
2024 ఏడాదికి సంబంధించిన క్రీడా రంగంలో విశిష్ట ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ క్రీడా అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో, దేశంలో అత్యున్నత ...
షారుక్ ఖాన్ ఇంటిపై దుండగుడి దృష్టి!
బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ నివాసం ‘మన్నత్’ వద్ద అనుమానాస్పద వ్యక్తి రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. పొడవాటి నిచ్చెన ఉపయోగించి గోడ పైకి ఎక్కి, ఇంటి పరిసరాలను పరిశీలించినట్లు సమాచారం. సైఫ్ ...
సైఫ్ అలీ ఖాన్పై కత్తి దాడి కేసు.. ఒకరి అరెస్ట్
బాలీవుడ్లో ప్రముఖ నటుడిగా పేరు గాంచిన సైఫ్ అలీ ఖాన్పై ముంబై బాంద్రాలో జరిగిన కత్తి దాడి కేసులో పోలీసులు మరో అనుమానితుడిని అరెస్ట్ చేశారు. దుండగుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి దాడి ...
ఏటీఎం వాహనంపై కాల్పులు.. రూ.93 లక్షల నగదు చోరీ
కర్ణాటక రాష్ట్రంలోని బీదర్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. దోపిడీ దొంగలు, పట్టపగలే ఎస్బీఐ ఏటీఎం వద్ద నగదు జమ చేయడానికి వెళ్తున్న వాహనాన్ని అడ్డుకుని భయంకరమైన దాడి చేశారు. వాహనంలోని సెక్యూరిటీ సిబ్బందిపై ...
రక్తమోడుతున్న తండ్రిని ఆటోలో తీసుకెళ్లిన ఇబ్రహీం
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) దొంగ చేతిలో తీవ్రంగా గాయపడ్డాడు. ఇంట్లోకి దొంగతనానికి వచ్చిన దుండగుడు సైఫ్ కుటుంబానికి భయానక పరిస్థితి సృష్టించాడు. తెల్లవారుజామున దొంగ తన ...
దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక టాయిలెట్లు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
దేశవ్యాప్తంగా కోర్టు ప్రాంగణాలు, ట్రిబ్యునల్లలో దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు, పురుషులు, మహిళల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు అందుబాటులో ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ జేబీ పార్దివాలా, ఆర్. ...
హర్యానా బీజేపీ అధ్యక్షుడిపై రేప్ కేసు నమోదు
హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలీతో పాటు గాయకుడు రాకీ మిట్టల్ (జై భగవాన్) పై గ్యాంగ్ రేప్ కేసు నమోదైంది. ఢిల్లీలో నివసించే ఓ యువతి ఫిర్యాదు ఆధారంగా ...
నేడు కాంగ్రెస్ కొత్త కార్యాలయం ‘ఇందిరా భవన్’ ప్రారంభం
కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం ‘ఇందిరా భవన్’ను ఈరోజు (జనవరి 15) పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గ్రాండ్గా ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. గత ...
రష్యా యుద్ధంలో భారతీయుడు మృతి
రష్యా తరఫున యుద్ధంలో పాల్గొన్న కేరళ యువకుడు టీబీ బినిల్ (32) మరణించడంపై కేంద్ర విదేశాంగశాఖ తీవ్రంగా స్పందించింది. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఈ విషాద ఘటనను ధృవీకరించగా, బినిల్ సమీప ...















