జాతీయ వార్తలు

కేజ్రీవాల్ కాన్వాయ్‌పై దాడి.. ఆతిశీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌

కేజ్రీవాల్ కాన్వాయ్‌పై దాడి.. ఆతిశీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ మరియు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగిన విషయం సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై ఢిల్లీ మంత్రి ఆతిశీ ...

కుంభమేళాలో అగ్నిప్రమాదం.. వీడియో వైర‌ల్‌

కుంభమేళాలో అగ్నిప్రమాదం.. వీడియో వైర‌ల్‌

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ప్ర‌యాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా భక్తుల రద్దీతో కిటకిటలాడుతుండగా, అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భక్తుల కోసం వేసిన గుడారాల్లో మంటలు చెలరేగడంతో భయపడిన భక్తులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ...

'నా కొడుకును ఉరితీసినా నాకు అభ్యంతరం లేదు'

‘నా కొడుకును ఉరితీసినా నాకు అభ్యంతరం లేదు’

కోల్‌క‌తాలో RG కర్ కాలేజీకి చెందిన ట్రైనీ డాక్ట‌ర్‌పై జరిగిన దారుణ హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్‌ కోర్టు ద్వారా దోషిగా తేల్చబడ్డాడు. ఈ ఘటనపై నిందితుడి తల్లి మాలతీ రాయ్ ...

సైఫ్ అలీఖాన్‌పై దాడి.. నిందితుడు అరెస్ట్

సైఫ్ అలీఖాన్‌పై దాడి.. నిందితుడు అరెస్ట్

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై క‌త్తితో దాడి చేసిన దుండగుడి గురించి పోలీసుల విచారణలో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్ర‌త్యేక బృందాల‌తో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన ముంబై పోలీసులు ఎట్ట‌కేల‌కు నిందితుడిని ...

ప్రధానితో బాలీవుడ్ తారల భేటీపై కంగనా రియాక్ష‌న్‌

ప్రధానితో బాలీవుడ్ తారల భేటీపై కంగనా రియాక్ష‌న్‌

బాలీవుడ్ ప్రముఖులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవడంపై ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ప్రధాని మోదీకి అందరూ సమానమే. బాలీవుడ్ తారలు ఆయనను కలవడం ...

ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసు.. సంజ‌య్ రాయ్‌ని దోషిగా తేల్చిన కోర్టు

ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసు.. సంజ‌య్ రాయ్‌ని దోషిగా తేల్చిన కోర్టు

ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణ హత్యాచారం యావత్ దేశాన్ని కదిలించింది. 2024 ఆగస్టులో కలకత్తా RG కర్ మెడికల్ కాలేజీలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌ను చూసి దేశ ప్ర‌జ‌లంతా నివ్వెర‌పోయారు. మృతురాలికి న్యాయం ...

సైఫ్‌పై దాడి కేసు.. కరీనా కపూర్ వాంగ్మూలం రికార్డ్‌

సైఫ్‌పై దాడి కేసు.. కరీనా కపూర్ వాంగ్మూలం రికార్డ్‌

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన క‌త్తి దాడి కేసు బాలీవుడ్‌లో పెద్ద దుమారం రేపింది. ఈ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేస్తూ, దాడి ఘటనపై సైఫ్ భార్య, ప్రముఖ ...

ముడా స్కామ్‌లో కొత్త మలుపు.. సీఎం సిద్ధరామయ్య సతీమణి ఆస్తులపై ఈడీ చర్య

ముడా స్కామ్‌లో కొత్త మలుపు.. సీఎం సిద్ధరామయ్య సతీమణి ఆస్తులపై ఈడీ చర్య

కర్ణాటక రాష్ట్రంలో సంచలనం రేపిన మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూకుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక నిర్ణయం తీసుకుంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం, సీఎం సిద్ధరామయ్య ...

ఆధార్ ఉంటేనే ‘హలో’ అనగలం.. మోదీ స‌ర్కార్ కొత్త రూల్స్‌

ఆధార్ ఉంటేనే ‘హలో’ అనగలం.. మోదీ స‌ర్కార్ కొత్త రూల్స్‌

సైబర్ నేరగాళ్ల మోసాలను అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సిమ్ కార్డులు కొనుగోలు చేయడంలో ఆధార్ కార్డు తప్పనిసరి చేస్తూ నిబంధనలు జారీ చేసింది. సైబర్ మోసాలను ఎదుర్కొనేందుకు టెలికాం ...

కేజ్రీవాల్ డబుల్ ధమాకా.. విద్యార్థులకు ఎన్నిక‌ల వ‌రాలు

కేజ్రీవాల్ డబుల్ ధమాకా.. విద్యార్థులకు ఎన్నిక‌ల వ‌రాలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండగా, రాజకీయ పార్టీల ప్రచారాలు హోరెత్తుతున్నాయి. ఈ సారి ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ మరింత ఉత్కంఠ రేపుతోంది. మొత్తం 70 స్థానాలకు ఫిబ్రవరి 5న ...