జాతీయ వార్తలు
ఢిల్లీ విజయంపై ప్రధాని మోడీ ట్వీట్..
రెండున్నర దశాబ్దాల తరువాత ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగిరింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (DelhiElectionResults) భారతీయ జనతా పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ మ్యాజిక్ ఫిగర్ ...
లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్లిన నేతలకు ఓటమి షాక్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రభావం ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)పై భారీగా పడింది. ఈ కేసులో జైలుపాలైన ఆప్ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ...
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ డకౌట్
భారతదేశ రాజకీయాల్లో ఎన్నో దశాబ్దాల పాటు అధికారం అనుభవించిన పార్టీ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా తయారైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఓటమిని ఎదుర్కొంటూ, మరోసారి చేతులెత్తేసింది. 70 సీట్లు ఉన్న ...
‘ఆప్’కు బిగ్షాక్.. కేజ్రీవాల్ పరాజయం
ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Elections) ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి ...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్.. లీడ్లో బీజేపీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నుంచి భారతీయ జనతా పార్టీ తన ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఉదయం 9.30 గంటలకు బీజేపీ 48 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ...
ఢిల్లీలో హైడ్రామా.. కేజ్రీవాల్ ఇంటికి ACB బృందం
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి ఇంకా చల్లారలేదు. పోలింగ్ పూర్తయినప్పటికీ రాజకీయ విమర్శల వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి ఏసీబీ బృందం వచ్చింది. ...
రెపోరేట్పై ఆర్బీఐ కీలక నిర్ణయం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే కీలక నిర్ణయం తీసుకుంది. మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశంలో రెపో రేటు (Repo Rate)ను 25 బేస్ ...
మహా కుంభమేళాలో మరో అగ్నిప్రమాదం..
ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో శుక్రవారం మరోసారి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని ప్రస్తుతం మంటలను అదుపులోకి ...
సోనూసూద్కు అరెస్ట్ వారెంట్
ప్రముఖ సినీ నటుడు, సూద్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ సోనూసూద్కు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. మోసం కేసులో కోర్టు ముందు హాజరుకాకపోవడంతో పంజాబ్లోని లుథియానా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. మోహిత్ ...
అంబానీ గ్యారేజీలోకి ఖరీదైన రోల్స్ రాయిస్
భారతదేశంలోని బడా పారిశ్రామిక వేత్త, ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ (Mukesh Ambani) తన గ్యారేజీకి మరో విలాసవంతమైన కారును జతచేశారు. ఆయన తాజాగా దేశంలో ఎవరికీ లేని రోల్స్ ...















