జాతీయ వార్తలు
విజయోత్సవ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో 11 మంది మృతి (Video)
బెంగళూరు (Bengaluru)లోని ఎం. చిన్నస్వామి స్టేడియం (M. Chinnaswamy Stadium)వద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) (RCB)ఐపీఎల్ 2025 (IPL 2025) విజయోత్సవ ర్యాలీలో విషాదం చోటుచేసుకుంది. 18 ఏళ్ల తరువాత ఆర్సీబీ ...
భయపెడుతున్న కరోనా కేసులు.. గత 24 గంటల్లో ఏడుగురు మృతి
దేశంలో కోవిడ్ మహమ్మారి (COVID Pandemic) ఉగ్రరూపం దాల్చుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య (Positive Case Count) పెరుగుతోంది. మూడు వారాల క్రితం డబుల్ డిజిట్కే పరిమితమైన కరోనా కేసులు.. ...
ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వరదలు.. 44 మంది మృత్యువాత
ఈశాన్య (Northeast) భారతదేశంలోని పలు రాష్ట్రాలను వరదలు (Floods) ముంచెత్తుతున్నాయి. మే 29 నుండి కురుస్తున్న భారీ వర్షాలు (Heavy Rains), వరదల (Floods) కారణంగా ఇప్పటివరకు 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ...
అయోధ్య రామ్ మందిర్లో వినూత్న గడియారం.. స్పెషల్ ఏంటంటే..
అయోధ్య (Ayodhya)లోని రామ్ మందిర్ (Ram Mandir) హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడు (Sri Rama) జన్మస్థలం. ఈ పుణ్యక్షేత్రంలోకి కానుకల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. 2024 జనవరి 22న రామ్ లల్లా ...
మేనల్లుడిని చంపి, ముక్కలు చేసి కాంక్రీట్లో పూడ్చిన అత్త..!
మే 23న అతని భార్య నస్రీన్ ఖాతున్ మాల్డాలోని పుకురియా పోలీస్ స్టేషన్లో కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది . ఫిర్యాదులో సద్దాం బంధువులు రెహ్మాన్ నదాఫ్, మౌమితా హసన్ కిడ్నాప్కు పాల్పడినట్లు ...
కెనరా బ్యాంకులో భారీ చోరీ.. 59 కిలోల బంగారం మాయం
భద్రంగా ఉంటుందని కస్టమర్లు (Customers) బ్యాంక్ (Bank)లో పెట్టిన బంగారం చోరీకి గురైంది. ఈ భారీ దొంగతనం కర్ణాటకలోని మంగోలీ ప్రాంతంలో ఉన్న కెనరా బ్యాంకు (Canara Bank) శాఖలో జరిగింది. డిపాజిటర్లు ...
రూ.2000 నోట్లు ఉంటే గోల్డెన్ ఛాన్స్.. ఆర్బీఐ కీలక ప్రకటన
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India – RBI) రూ.2000 నోట్లకు (Notes) సంబంధించి కీలక ప్రకటన (Announcement) చేసింది. దాదాపు రెండేళ్ల క్రితమే ఈ నోట్లను చలామణి ...
నో స్మోకింగ్ జోన్.. కోహ్లీ పబ్పై పోలీసుల కేసు!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కు చెందిన వన్ కమ్యూన్ పబ్ (One Commune Pub), రెస్టారెంట్పై బెంగళూరు (Bangalore) పోలీసులు కేసు నమోదు చేశారు. పబ్ మేనేజ్మెంట్ COPTA ...
విజృంభిస్తున్న కరోనా.. 4 వేలు దాటిన కేసులు
దేశం (Country)లో మళ్లీ కరోనా (Corona) విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాజా వివరాల ప్రకారం దేశంలో యాక్టివ్ కేసులు 3,961కు చేరగా, ...















