జాతీయ వార్తలు
భూమికి చేరిన శుభాంశు శుక్లా బృందం.. ఘనస్వాగతం
భారత (India) వ్యోమగామి గ్రూప్ (Astronaut Group) కెప్టెన్ (Captain) శుభాంశు శుక్లా (Shubhamshu Shukla) నేతృత్వంలోని యాక్సియం-4 మిషన్ (Axiom-4 Mission) బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) (ISS) నుంచి ...
మహిళ వద్ద రూ.62 కోట్ల విలువైన కొకైన్.. భారీగా డ్రగ్స్ పట్టివేత
ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (Mumbai International Airport )లో సోమవారం అర్ధరాత్రి భారీ డ్రగ్స్ (Huge Drugs) పట్టుబడిన ఘటన కలకలం రేపుతోంది. దోహా (Doha) నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద అధికారులు ...
నిమిష ప్రియ కేసు: భారత్ చేయగలిగిందేమీ లేదని సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడి
యెమెన్లో (Yemen) ఉరిశిక్ష పడిన కేరళ నర్సు (Kerala Nurse) నిమిష ప్రియ (Nimisha Priya) విషయంలో భారత ప్రభుత్వం నిస్సహాయత వ్యక్తం చేసింది. సోమవారం సుప్రీంకోర్టు (Supreme Court)లో అటార్నీ జనరల్ వెంకటరమణి ...
మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
మూడు రాష్ట్రాల (Three State)కు గవర్నర్లు (Governors), లెఫ్టినెంట్ గవర్నర్లను (Lieutenant Governors) నియమిస్తూ రాష్ట్రపతి (President) నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ...
రైల్లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన ట్యాంకర్లు
తమిళనాడు (Tamil Nadu)లో ఘోర రైలు ప్రమాదం (Train Accident) జరిగింది. అగ్ని ప్రమాదంలో మంటలు ఆకాశం ఎత్తున ఎగసిపడగా, దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసి భయానక వాతావరణాన్ని సృష్టించింది. చెన్నై ...
తిరుమల మిల్క్ డెయిరీ మేనేజర్ మృతి.. హత్యా, ఆత్మహత్యా..?
తిరుమల మిల్క్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Tirumala Milk Products Private Limited)లో ట్రెజరీ మేనేజర్ (Treasury Manager ) మృతి (Death) సంచలనం రేపుతోంది. మేనేజర్ నవీన్ బొల్లినేని (Naveen Bollineni) (38) చెన్నై (Chennai)లోని బ్రిటానియా ...
BREAKING: ఢిల్లీ, యూపీ, హరియాణాలో భూకంపం..
దేశ రాజధాని ఢిల్లీ (Delhi)తో పాటు హరియాణా (Haryana), ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 4.4గా నమోదు అయింది. ...















