జాతీయ వార్తలు
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్య.. ఉదయ్నిధి స్టాలిన్ అరెస్ట్
తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే(DMK) నాయకుడు ఉదయ్నిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) వివాదాస్పద వ్యాఖ్యల కేసులో మంగళవారం పోలీసులు(Police) అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలోని (Chennai) ఆయన నివాసం వద్ద భారీ పోలీసు బందోబస్తు ...
బీజేపీకి షాక్.. ఎమ్మెల్యేగా గెలిచిన ఎన్నికల స్ట్రాటజిస్ట్
బీహార్ రాజకీయాల్లో (Bihar Politics)లో ఊహించని సంచలనం చోటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీకి (BJP) 30 ఏళ్లుగా కంచుకోటగా ఉన్న పట్నాలోని (Patna) బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్, ...
కావేరీ జలాల కోసం తమిళనాడు రైతుల వినూత్న నిరసన
కావేరీ నదీ జలాలను (Kaveri River waters) వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు రైతులు (Tamil Nadu Farmers) వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తిరుచిరాపల్లిలోని (Tiruchirappalli) కావేరీ నది ...
ప్రజలను చీమలు, కాక్రోచ్లతో పోల్చేవారూ జడ్జిలవుతున్నారు
న్యాయమూర్తుల నియామకాలు (Judges Appointments), పదోన్నతుల వ్యవస్థలో (Promotions System) మరింత పారదర్శకత అవసరమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి (Supreme Court Judge) జస్టిస్ ఉజ్జల్ భుయాన్ (Justice Ujjal Bhuyan) అభిప్రాయపడ్డారు. కొలీజియం ...
జమ్మూకాశ్మీర్లో మరో ఉగ్రదాడి.. ఇద్దరు వలస కూలీల దారుణ హత్య
జమ్మూకాశ్మీర్లో (Jammu & Kashmir) మరోసారి ఉగ్రవాదులు (Terrorists) అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకున్నారు. దక్షిణ కాశ్మీర్లోని (South Kashmir) కుల్గాం జిల్లాలోని (Kellam Area) కెల్లం ప్రాంతంలో ఇటుక బట్టీలో పనిచేస్తున్న ...
“ధర్మేంద్రను దించినట్లే.. మోడీ ప్రభుత్వాన్ని మార్చేస్తాం”
విద్యార్థుల ఉద్యమాన్ని (Students Movement) ప్రభుత్వం (Government) తేలికగా తీసుకోవద్దని, అవసరమైతే మరింత పెద్ద ఎత్తున పోరాటం చేపడతామని సీజేపీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే (Abhijit Deepke) కేంద్ర ప్రభుత్వాన్ని (Central ...
అస్సాంను ముంచెత్తిన వరదలు.. 78కు చేరిన మృతుల సంఖ్య..
అస్సాంలో(Assam) భారీ వర్షాలు(Heavy Rains), వరదలు (Floods) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ASDMA) తాజా వివరాల ప్రకారం, శివసాగర్ (Sivasagar) జిల్లాలో ఇద్దరు, గోలాఘాట్ (Golaghat) జిల్లాలో ...
సుప్రీంకోర్టు లైవ్ స్ట్రీమింగ్లో కీలక మార్పు..
సుప్రీంకోర్టు (Supreme Court) లైవ్ స్ట్రీమింగ్లో (Live Streaming) కీలక మార్పు చోటుచేసుకుంది. ఇకపై అత్యవసర కేసుల ప్రస్తావన (మెన్షనింగ్) సమయంలో జరిగే సంభాషణల ఆడియో ప్రజలకు వినిపించదు. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ...
పేపర్ లీక్ మాఫియాకు చెక్.. నేడు లోక్సభలో కీలక సవరణ బిల్లు
కొన్ని రోజులుగా వరుస వాయిదాలతో ప్రతిష్టంభనకు గురైన పార్లమెంట్ సమావేశాలు (Parliament Sessions) మంగళవారం నుంచి సజావుగా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. లోక్సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఓం బిర్లా (Om ...















