క్రైమ్
కృష్ణా జిల్లాలో భారీగా గంజాయి లభ్యం
కృష్ణా జిల్లా (Krishna district) ఉంగుటూరు (Unguturu) మండలంలో భారీగా గంజాయి లభ్యమైంది. ఆత్కూరు (Atkur) పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు బస్తాల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి ...
భూకంపం బీభత్సం.. మయన్మార్లో 694 మంది మృతి
మయన్మార్ (Myanmar) లో భూకంపం మృత్యు తాండవం సృష్టించింది. శుక్రవారం (నిన్న) సగైంగ్ (Sagaing) ప్రాంతంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం మాండలే (Mandalay) నగరానికి సమీపంలో ఉండటంతో తీవ్రత ...
జీడి తోటలో యువతి అనుమానాస్పద మృతి
విజయనగరం (Vizianagaram) జిల్లా సాలూరు (Salur) మండలంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.., కందులపథం పంచాయతీ చిన్నవలస (Chinnavalasa) గ్రామానికి ...
భారీ ఎన్కౌంటర్.. 20 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్ (Chhattisgarh) లోని సుక్మా జిల్లా (Sukma District)లో శనివారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ (Encounter) లో 20 మంది మావోయిస్టులు ...
కారు డిక్కీలో మహిళ మృతదేహం.. పోలీసులు షాక్
వాహనాల తనిఖీలో పోలీసులకు ఊహించని సంఘటన ఎదురైంది. కారు (Car) లో డెడ్ బాడీ (Dead Body) లభ్యమైన ఘటన నిజామాబాద్ (Nizamabad) లో కలకలం రేపింది. పోలీసులు (Police) సాధారణ వాహన ...
ఏలూరులో దారుణం.. అర్ధరాత్రి మహిళపై పెట్రోల్ పోసి హత్య
ఏలూరు జిల్లా (Eluru district) లోని వెన్నవల్లివారిపేట (Vennavallivaripeta) లో దారుణ ఘటన జరిగింది. అర్ధరాత్రి ఓ మహిళను దారుణంగా హత్యచేశారు. చిట్టీల వ్యాపారం చేస్తున్న రమణమ్మ (Ramannamma) (65)పై దుండగులు పెట్రోల్ ...
అమీన్పూర్లో చిన్నారుల మృతి.. కేసులోకి ‘హెరిటేజ్ పెరుగు’
సంగారెడ్డి జిల్లా (Sangareddy District) అమీన్పూర్ (Ameenpur) లో ముగ్గురు చిన్నారుల మరణం (Death) స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మృతిచెందిన చిన్నారుల తల్లి రజిత (Rajitha) ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విచారణలో ...
తెలంగాణలో మరో పరువు హత్య.. గొడ్డలితో నరికి చంపిన తండ్రి
తెలంగాణ (Telangana) లో మరో పరువు హత్య (honor killing) సంచలనంగా మారింది. కూతుర్ని ప్రేమించాడన్న కారణంతో ఓ యువకుడిని గొడ్డలితో నరికి చంపిన తండ్రి ఘటన పెద్దపల్లి జిల్లా (Peddapalli district) ...
కొత్త ఎత్తుగడ.. ‘కరెంట్ కట్’తో భయపెట్టి ఖాతాలు ఖాళీ
సైబర్ నేరగాళ్ల (Cyber Criminals) మోసాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రోజుకో కొత్త ఎత్తుగడతో అమాయకుల బ్యాంక్ ఖాతాలను లూటీ చేస్తున్నారు. తాజాగా విద్యుత్ (Electricity) వినియోగదారులను టార్గెట్ చేశారు కేటుగాళ్లు. ‘కరెంట్ ...
హృదయ విదారకం.. నలుగురు పిల్లల గొంతు కోసి చంపిన తండ్రి
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని షాజహాన్పూర్ (Shahjahanpur) లో హృదయాన్ని కదిలించే ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన నలుగురు పిల్లలను గొంతు కోసి హత్య (Murder) చేసి, ...
















కూటమి అరాచకాలపై తిరగబడదాం – సజ్జల