ఏపీ పాలిటిక్స్

రాజ‌శేఖ‌రం మృతికి వైఎస్ జ‌గ‌న్ సంతాపం

రాజ‌శేఖ‌రం మృతికి వైఎస్ జ‌గ‌న్ సంతాపం

వైసీపీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ ఎంపీ పాలవలస రాజశేఖరం (78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, శ్రీకాకుళంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పాలవలస రాజశేఖరం ప్రజా సేవకు ...

ఏపీలో సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ!

ఏపీలో సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ!

కూట‌మి ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగులు తీవ్రంగా మండిప‌డుతున్నారు. చ‌ట్టానికి లోబ‌డి ఐక్య కార్య‌చ‌ర‌ణ రూపొందిస్తామ‌ని ప్ర‌క‌టించింది. అస‌లు ఏం జ‌రిగిందంటే.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో మార్పులు చేయాలని ...

పవన్ కళ్యాణ్‌కు బిగ్ థ్యాంక్స్ చెప్పిన‌ వైసీపీ

పవన్ కళ్యాణ్‌కు బిగ్ థ్యాంక్స్ చెప్పిన‌ వైసీపీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్ర‌తిప‌క్ష వైసీపీ బిగ్ థ్యాంక్స్ చెప్పింది. త‌మ పార్టీ సోష‌ల్ మీడియా చేప‌ట్టిన ఫ‌స్ట్ క్యాంపెయిన్‌కు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ స్టార్ క్యాంపెయిన‌ర్‌గా నిలిచార‌ని వైసీపీ ...

తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదం

తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదం

తిరుమలలో ప్రసిద్ధి చెందిన లడ్డూ కౌంటర్ల వద్ద జరిగిన అగ్ని ప్రమాదం భక్తులను ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేసింది. 47వ నెంబర్ కౌంటర్ వద్ద కంప్యూటర్ యూపీఎస్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ...

తెలుగువారంద‌రికీ జ‌గ‌న్ సంక్రాంతి శుభాకాంక్ష‌లు

తెలుగువారంద‌రికీ జ‌గ‌న్ సంక్రాంతి శుభాకాంక్ష‌లు

వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఎక్స్ వేదిక‌గా ఆయ‌న ట్వీట్ చేశారు. ‘తెలుగువారి సంస్కృతి సంప్ర‌దాయాల‌కు ప్ర‌తీక సంక్రాంతి. ఈ పండుగ ...

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి సంబరాలు

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి సంబరాలు

తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు భోగి పండుగను ఘ‌నంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునే భోగి మంటలు వేసి కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంట‌ల ముందు పాటలు పాడుతూ, డ్యాన్స్‌లు చేస్తూ ప్రజలంతా సంబరాల్లో మునిగిపోయారు. ...

వారిపై చ‌ర్య‌లు తీసుకొని దేవుడిపై మీ భ‌క్తిని చాటండి.. - వైఎస్ జ‌గ‌న్ ట్వీట్‌

వారిపై చ‌ర్య‌లు తీసుకొని దేవుడిపై మీ భ‌క్తిని చాటండి.. – వైఎస్ జ‌గ‌న్ ట్వీట్‌

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం టోకెన్ల విష‌యంలో తిరుమలలో జ‌రిగిన తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన ఛైర్మన్, ఈవో, జేఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ ...

చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం

చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం

అన‌కాప‌ల్లి జిల్లాలో ఓ దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. ఆదివారం వెలుగు చూసిన ఈ ఘటన అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాకలో శనివారం ...

టీటీడీ స‌మీక్షకు ప్రైవేట్ వ్య‌క్తులు ఎందుకొచ్చారు..? - క‌న్న‌బాబు ప్ర‌శ్న‌

టీటీడీ స‌మీక్షకు ప్రైవేట్ వ్య‌క్తులు ఎందుకొచ్చారు? – క‌న్న‌బాబు ప్ర‌శ్న‌

సంక్రాంతి పండుగ వేళ కూట‌మి ప్ర‌భుత్వం ప్రజలకు సంతోషాన్ని దూరం చేసింద‌ని, నిరుపేద‌ల‌కు నిరాశను మిగిల్చిందని మాజీ మంత్రి, వైసీపీ నేత కురసాల కన్నబాబు విమర్శలు గుప్పించారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడం, సంక్షేమ ...

సినీ ఫక్కీలో 6.5 కిలోల బంగారం చోరీ.. పోలీసులకు సవాల్!

సినీ ఫక్కీలో 6.5 కిలోల బంగారం చోరీ.. పోలీసులకు సవాల్!

ఎన్టీఆర్ జిల్లా జ‌గ్గ‌య్య‌పేట వ‌ద్ద సినీ ఫ‌క్కీలో బంగారం చోరీ జ‌రిగింది. సంచలనం సృష్టించిన బంగారం దొంగతన ఘటన పోలీసులకే సవాల్‌గా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 6.5 కిలోల ...