ఏపీ పాలిటిక్స్

టీటీడీ పాల‌క‌మండ‌లి భేటీ.. భ‌క్తుల కోసం కొత్త నిర్ణ‌యాలు

టీటీడీ పాల‌క‌మండ‌లి భేటీ.. భ‌క్తుల కోసం కొత్త నిర్ణ‌యాలు

తిరుమలకు వ‌చ్చే భక్తులకు మరింత మెరుగైన వసతులు అందించేందుకు టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు, టీటీడీ దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు కమిటీని ఏర్పాటు ...

జమిలి ఎన్నికలపై వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు

పులివెందుల పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్.. పార్టీ నేతలు, కార్యకర్తలతో జ‌రిగిన స‌మావేశంలో జ‌మిలి ఎన్నిక‌ల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ‘‘కష్టాలు శాశ్వతం కావు. కష్టాల సమయంలో ...

ఏపీ ఫైబ‌ర్ నెట్‌లో 410 మంది ఉద్యోగులు తొల‌గింపు

ఏపీ ఫైబ‌ర్ నెట్‌లో 410 మంది ఉద్యోగులు తొల‌గింపు

ఏపీ ఫైబర్ నెట్ నుంచి 410 మంది ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్న‌ట్లుగా ఛైర్మన్ జీవీ రెడ్డి ప్ర‌క‌టించారు. అపాయింట్‌మెంట్ లెట‌ర్ లేనివారిని తొల‌గిస్తున్నామ‌ని చెప్పారు. ఉద్యోగాల తొల‌గింపుపై మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. నియామకాలపై ...

INDIA కూటమిలో చేరిక‌పై విజయసాయిరెడ్డి కీలక ప్రకటన

INDIA కూటమిలో చేరిక‌పై విజయసాయిరెడ్డి కీలక ప్రకటన

INDIA, NDA కూటములకు వైసీపీ మ‌ద్ద‌తుపై ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టమైన క్లారిటీ ప్ర‌క‌ట‌న చేశారు. “మేము ఇద్దరి కూటములకు సమాన దూరంలో ఉంటాం” అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ...

జైల్లో ఎలా ఉంచాలో సీఎం కొడుకు చెబుతున్నాడు.. - స‌జ్జ‌ల కీల‌క వ్యాఖ్య‌లు

జైల్లో ఎలా ఉంచాలో సీఎం కొడుకు చెబుతున్నాడు.. – స‌జ్జ‌ల కీల‌క వ్యాఖ్య‌లు

గుంటూరులోని జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగాం సురేష్‌కు వైసీపీ స్టేట్‌ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. అనంత‌రం జైలు బ‌య‌ట స‌జ్జ‌ల మీడియాతో మాట్లాడారు. నందిగాం సురేష్‌పై కూట‌మి ప్ర‌భుత్వం క‌క్ష‌సాధిస్తోంద‌ని, ...

తిరుపతిలో అపచారం.. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ!

తిరుపతిలో అపచారం.. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ!

పవిత్రమైన తిరుపతి పట్టణంలో హిందువుల‌ మనోభావాలను దెబ్బతీసే ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ప్రధాన కూడలిలో ఉన్న అన్నమయ్య విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు శాంతా క్లాజ్ టోపీ పెట్టి వెళ్లిపోయారు. ఈ దృశ్యాన్ని ...

సూప‌ర్ సిక్స్ లేవు కానీ, విద్యుత్ చార్జీలు పెంచుతారా? - వైసీపీ ఎమ్మెల్యే ప్ర‌శ్న‌

సూప‌ర్ సిక్స్ లేవు కానీ, విద్యుత్ చార్జీలు పెంచుతారా? – వైసీపీ ఎమ్మెల్యే ప్ర‌శ్న‌

కూటమి ప్రభుత్వంపై రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన అమ‌లు చేయ‌డం మానేసి, విద్యుత్ చార్జీల పేరుతో ప్ర‌జ‌ల‌పై భారం మోపుతున్నార‌ని ఆరోపించారు. అన్న‌మ‌య్య ...

ఏపీకి కొత్త సీఎస్, డీజీపీలు.. కీలక నిర్ణయాల దశలో ప్రభుత్వం

ఏపీకి కొత్త సీఎస్, డీజీపీలు.. కీలక నిర్ణయాల దశలో ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (C.S.), డీజీపీ (Director General of Police) నియామకానికి రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ...

భ‌వానీ భ‌క్తుల‌తో ఇంద్రకీలాద్రి కిటకిట

భ‌వానీ భ‌క్తుల‌తో ఇంద్రకీలాద్రి కిటకిట

భ‌వానీ దీక్ష‌ల విర‌మ‌ణ సంద‌ర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి భ‌క్తుల‌తో కిట‌కిటలాడుతోంది. గడచిన మూడు రోజుల్లో రెండు లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, 8 లక్షల లడ్డూలను విక్రయించారు. ...

2 గంటల్లో శ్రీవారి దర్శనం.. టీటీడీ నూతన ప్రయోగం

2 గంటల్లో శ్రీవారి దర్శనం.. టీటీడీ నూతన ప్రయోగం

భ‌క్తుల‌కు తిరుమల శ్రీవారి దర్శనాన్ని మరింత వేగవంతం చేయడానికి టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఆధునిక టెక్నాలజీని ఉపయోగించడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. కేవలం 2 గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో ఆర్టిఫిషియల్ ...