ఏపీ పాలిటిక్స్
నేడు ఢిల్లీకి చంద్రబాబు – పవన్.. ఎందుకంటే..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు మరోసారి ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈనెలలో 18 రోజుల్లోనే చంద్రబాబు మూడోసారి ఢిల్లీ వెళ్తుండడం గమనార్హం. ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు ...
నేటి నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నేటి నుంచి మూడు రోజుల పాటు లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్ జరగనుంది. ఈ పోటీలను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు అసెంబ్లీ స్పీకర్, మండలి డిప్యూటీ చైర్మన్ ...
మూడు ఘటనలు.. నూరు వక్రీకరణలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా కూటమి పార్టీల నోళ్లన్నీ వైసీపీ నామాన్నే జపిస్తున్నాయి. జరిగిన సంఘటన, దాని పూర్వాపరాలతో సంబంధం లేకుండా టక్కున వైసీపీ వల్లే అని ఆ పార్టీపై ...
ఏపీలో ‘పెట్రోల్’ రచ్చ.. లెక్కలతో సహా వైసీపీ టార్గెట్
ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధరలపై చర్చ మొదలైంది. ఎన్నికల సమయంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని టీడీపీ మాటిచ్చింది. అధికారంలోకి వచ్చి పది మాసాలు కావొస్తున్నా.. వాటి ఊసే ఎత్తకపోవడంపై ప్రతిపక్ష వైసీపీ ...
వందేళ్లలో.. ఈ ఏడాది ఎండలు మరింత తీవ్రం
చలికాలం మెల్లగా జారుకుంది. వేసవి కాలం స్టార్ట్ అయ్యింది. మెల్లమెల్లగా జోరందుకున్న ఎండలు మండుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే మాడ పగలగొడుతున్నాయి. ఉదయం 10 గంటలకే బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. భానుడి భగభగకు ...
కడప కలెక్టరేట్లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. పెట్రోల్తో హల్చల్
అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదని, తనకు న్యాయం జరగలేదన్న ఆవేదనతో ఓ వ్యక్తి కలెక్టర్ కార్యాలయంలోనే ఆత్మహత్యకు యత్నించిన సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన కలెక్టరేట్లోని అధికారులను, ...
వైవీ సుబ్బారెడ్డి కుటుంబంలో విషాదం
వైసీపీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన తల్లి యర్రం పిచ్చమ్మ (84) ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆమె ఒంగోలు కిమ్స్ ...
నేటి నుంచి ‘పది’ పరీక్షలు.. విద్యార్థులకు కీలక సూచనలు
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని పలు ప్రత్యేక ...
జనసేన..‘ఆంధ్ర మతసేన’ – పవన్పై షర్మిల ఫైర్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన ...
కాశినాయన క్షేత్రం కూల్చివేత.. కూటమి ప్రభుత్వంపై భూమన ఫైర్
కాశినాయన క్షేత్రం కూల్చివేతపై ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 24 గంటల పాటు అన్నదానం నిర్వహించే ఈ దివ్యక్షేత్రాన్ని కూటమి ప్రభుత్వం బుల్డోజర్తో నేలమట్టం ...















