Telugu Feed

స‌జ్జ‌ల భూక‌బ్జా ఆరోప‌ణ‌ల్లో నిజ‌మెంత‌..? ఇదిగో క్లారిటీ

స‌జ్జ‌ల భూక‌బ్జా ఆరోప‌ణ‌ల్లో నిజ‌మెంత‌..? ఇదిగో క్లారిటీ

వైసీపీ కీలక నేత, ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేట‌ర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబంపై గ‌త రెండ్రోజులుగా భూకబ్జా ఆరోపణలు వ‌స్తున్నాయి. కడప శివార్లలో 52 ఎకరాల చుక్కల భూములు, అటవీ భూములు, ప్రభుత్వ ...

విజయవాడ, వైజాగ్ మెట్రోలు.. డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ ప్రాజెక్ట్

విజయవాడ, వైజాగ్ మెట్రోలు.. డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ ప్రాజెక్ట్

ఆంధ్రప్రదేశ్ సర్కారు విజయవాడ, వైజాగ్ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టుల కోసం డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌ను రూపొందించేందుకు ప్రతిపాదనలు ఆమోదించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఫ్లై ఓవర్‌పై మెట్రో రైలు కోసం ...

మంత్రి స‌త్య‌కుమార్‌కు నిర‌స‌న సెగ‌.. త‌ల్లిదండ్రుల అస‌హ‌నం

మంత్రి స‌త్య‌కుమార్‌కు నిర‌స‌న సెగ‌.. విద్యార్థుల‌ త‌ల్లిదండ్రుల అస‌హ‌నం

గుంటూరు మెడికల్ కాలేజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్‌కు నిర‌స‌న సెగ త‌గిలింది. పీజీ కౌన్సిలింగ్‌లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు నేప‌థ్యంలో త‌ల్లిదండ్రులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కౌన్సిలింగ్‌లో లోపాలు ఉన్న‌ట్లు ...

‘వార్ 2’లో ఎన్టీఆర్ ట్విస్ట్.. ఫ్యాన్స్‌కి పక్కా ఫీస్ట్!

‘వార్ 2’లో ఎన్టీఆర్ ట్విస్ట్.. ఫ్యాన్స్‌కి పక్కా ఫీస్ట్!

టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌లో అడుగుపెట్టి, అక్క‌డ‌ విజయాన్ని అందుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. ఎన్టీఆర్ ఇప్పుడు ఈ సాహసానికి సిద్ధమయ్యారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా విజయంతో ఎన్టీఆర్ ఇప్పుడు ...

ప్రభాస్ ఆరోగ్యంపై కలవరం.. సినిమాలకు లిటిల్‌ బ్రేక్ త‌ప్ప‌దా?

ప్రభాస్ ఆరోగ్యంపై కలవరం.. సినిమాలకు లిటిల్‌ బ్రేక్ త‌ప్ప‌దా?

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ తన అద్భుతమైన న‌ట‌న‌తో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను గ్లోబల్‌ ప్లాట్‌ఫాంలో నిలిపిన ప్రభాస్, ఇప్పుడు పలు పాన్-ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, అనారోగ్య ...

బీజేపీ నేత‌లు హిజ్రాల కంటే హీనం.. - జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

బీజేపీ నేత‌లు హిజ్రాల కంటే హీనం.. – జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

బీజేపీ నేతలపై టీడీపీ సీనియ‌ర్ నేత‌, తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ నేత‌లు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొత్త సంవ‌త్స‌రం ...

నేటి నుంచి ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు

నేటి నుంచి ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు

ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలు నేటి నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ మహాసభల ద్వారా తెలుగు భాషా సంస్కృతుల ప్రాముఖ్యతను ...

రైతులకు రూ.20 వేల సాయం.. ఎప్పుడో తెలుసా?

రైతులకు రూ.20 వేల సాయం.. ఎప్పుడో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం ఒక పెద్ద కసరత్తు మొదలుపెట్టింది. అన్నదాత సుఖీభవ పథకం పేరుతో ఏడాదికి రైతులకు రూ.20,000 సాయం అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ పథకం కింద, PM కిసాన్ ...

వణికిస్తున్న చలి.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందంటే!

వణికిస్తున్న చలి.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందంటే!

ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రస్తుతం తీవ్ర చలి వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల సెల్సియస్‌ దిగువన పడిపోతున్నాయి. దట్టమైన పొగమంచు కారణంగా, విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలో ...

బీఎస్‌ఎఫ్‌పై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు

బీఎస్‌ఎఫ్‌పై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు

పశ్చిమబెంగాల్ ముఖ్య‌మంత్రి మమతా బెనర్జీ బీఎస్‌ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం)పై తీవ్ర ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్‌ నుంచి దేశంలోకి చొరబడుతున్న వారిని బీఎస్‌ఎఫ్ వదిలేస్తూ త‌న రాష్ట్రాన్ని అస్థిరం చేయాలని ప్రయత్నిస్తున్నట్లు ఆమె ...