
Telugu Feed
జమిలి ఎన్నికలపై రామ్నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు
జమిలి ఎన్నికల దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఓటర్లు ప్రతి సంవత్సరం ఎన్నికలతో విసుగు చెందుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ...
స్కూటర్ బాంబు బ్లాస్ట్.. రష్యా న్యూక్లియర్ డిఫెన్స్ ఫోర్స్ హెడ్ మృతి
రష్యా న్యూక్లియర్ డిఫెన్స్ ఫోర్సెస్ హెడ్ లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్ బాంబు పేలుడులో దుర్మరణం చెందారు. ఈ ఘటన మంగళవారం మాస్కోలోని రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ సమీపంలో జరిగింది. స్కూటర్లో అమర్చిన బాంబు ...
ఇండోనేషియా రక్షణమంత్రితో భారత నేవీ చీఫ్ కీలక భేటీ
ఇండోనేషియాలో పర్యటిస్తున్న భారత నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కే త్రిపాఠి, ఆ దేశ రక్షణ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ జాఫ్రీ జంషుద్దీన్తో భేటీ అయ్యారు. ఈ సమావేశం భారత్-ఇండోనేషియా మధ్య రక్షణ ...
ఐదో రోజు ఆటకూ వరుణగండం.. మ్యాచ్ డ్రా అయ్యేనా..?
ఆస్ట్రేలియా-భారత్ మధ్య గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ డ్రా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం వర్షం రూపంలో ముప్పు పొంచి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రేలియా వాతావరణ శాఖ ...
పల్లాకు మంత్రి పదవి దక్కనుందా?.. చంద్రబాబు నిర్ణయమేంటి..?
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు మంత్రి పదవి దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకురావడం ...
కూటమి ఎమ్మెల్యే సంచలన నిర్ణయం
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్థానికంగా ఉన్న బెల్ట్ షాపులను ఆయన దగ్గరుండి మూసేయించారు. విద్యార్థులు మత్తుకు బానిస అవుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ...
సంధ్య థియేటర్ భవిష్యత్తు ఏమిటి?
ఈనెల 4వ తేదీన ‘పుష్ప 2’ మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి సంధ్య థియేటర్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. తొక్కిసలాట ఘటనలో ఓ ...
సమీకి ప్రమోషన్ ఇచ్చిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్
వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు కొత్త ఊపును తీసుకురావడానికి మాజీ క్రికెటర్ డారెన్ సమీ అన్ని ఫార్మాట్లకు హెడ్ కోచ్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం వన్డే, టీ20లకు కోచ్గా ఉన్న సమీ, ఇప్పుడు టెస్టు జట్టుకు ...
గూగుల్ ఇండియా మేనేజర్గా ప్రీతి లోబానా.. ఎవరు ఈమె?
టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా కంట్రీ నూతన మేనేజర్, వైస్ ప్రెసిడెంట్గా ప్రీతి లోబానాను నియమించింది. గూగుల్ ఆసియా పసిఫిక్ రీజియన్ ప్రెసిడెంట్గా ప్రమోషన్ పొందిన సంజయ్ గుప్తా స్థానంలో ఈమె చేరారు. ...















