
Telugu Feed
అచ్చెన్న తమ్ముడికి బంపర్ ఆఫర్.. మళ్లీ ప్రభుత్వ కొలువు
కూటమి పాలనలో వింత సంఘటన చోటుచేసుకుంది. కొద్దిరోజుల క్రితం రిటైర్ అయిన మంత్రి అచ్చెన్నాయుడి సోదరుడికి మళ్లీ ప్రభుత్వ కొలువు వచ్చింది. రిటైర్ అయ్యాక కూడా ప్రభాకర్కు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ ఉద్యోగమిచ్చింది. ...
మహిళల ఫ్రీ బస్ ప్రభావం.. టికెట్ రేట్ల పెంచిన KSRTC
కర్ణాటక ప్రభుత్వం ఆర్టీసీ బస్సు టికెట్ రేట్లను 15% మేరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం ప్రారంభించిన ఫ్రీ బస్ స్కీమ్ కారణంగా ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ...
కేసుల క్లోజ్ చేసేందుకు పక్కా స్కెచ్.. నిజమేనా?
వైసీపీ హయాంలో తనపై నమోదైన కేసులను క్లోజ్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పావులు కదుపుతున్నారని, ఇందుకు సంబంధించిన కార్యాచరణను కొద్దిరోజులుగా ప్రభుత్వం వేగవంతం చేసిందని తెలుస్తోంది. చంద్రబాబు కేసులను మొదటి నుంచి పర్యవేక్షిస్తున్న ...
మేకప్తో మెప్పించలేకపోయినా.. వ్యాపారిగా సక్సెస్
టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం తన నటనతో ఒక అద్భుతమైన గుర్తింపు సంపాదించారు. అయితే, ఆయన వారసుడు గౌతమ్ సినిమాల్లో విజయాన్ని సాధించలేకపోయినా, వ్యాపార రంగంలో తన సత్తా చాటాడు. పల్లకిలో పెళ్లికూతురు ...
అన్నం తింటున్నావా.. గడ్డి తింటున్నావా..? కడియం శ్రీహరికి రాజయ్య కౌంటర్
బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిన్న బీఆర్ఎస్ పార్టీపై, కల్వకుంట్ల కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాటలకు మాజీ డిప్యూటీ సీఎం ...
కాలిఫోర్నియాలో కుప్పకూలిన చిన్న విమానం
ఇటీవల కాలంలో వరుస విమాన ప్రమాదాలు ప్రపంచాన్ని హడలెత్తిస్తున్నాయి. తాజాగా, అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫులర్టన్ పట్టణంలో వాణిజ్య భవనంపై ఒక చిన్న విమానం కుప్పకూలింది. ఈ దారుణ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ...
మొదటి ఇన్నింగ్స్లో 185 పరుగులకే టీమిండియా ఆలౌట్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు (చివరి) తొలిరోజు భారత్ 185 పరుగులకే ఆలౌట్ అయింది. టీ సమయానికి 4 వికెట్లకు 107 పరుగుల వద్ద నిలిచిన భారత్, చివరి సెషన్లో కేవలం 78 ...
సీఎం చంద్రబాబుపై కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్ ఫైర్
ఏపీలో ఎస్సీ వర్గీకరణను కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తీవ్రంగా ఖండించారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలో లేని వర్గీకరణ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాల ...















కూటమిలో కుంపటి.. జేసీకి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
ఏపీలో కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అనంతపురంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య రాజకీయం పీక్ స్టేజ్కు చేరుకుంది. నిన్న బీజేపీ నేతలపై జేసీ సంచలన వ్యాఖ్యలు చేయగా.. నేడు ...