
Telugu Feed
బాబు బనకచర్ల ప్రకటన.. తెలంగాణ, ఏపీ మధ్య చిచ్చు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన ఓ ప్రకటన తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చురేపింది. గోదావరి జలాలను రాయలసీమకు తరలించేందుకు చంద్రబాబు గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును ఇటీవల ప్రకటించడమే కాకుండా పవర్ పాయింట్ ...
హోంమంత్రి అనిత పీఏపై వేటు..
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పర్సనల్ అసిస్టెంట్ (పీఏ)పై చంద్రబాబు ప్రభుత్వం వేటు వేసింది. అక్రమ దందాలు, సెటిల్మెంట్లు, పేకాట శిబిరాలు, వైన్షాపుల్లో వాటాల ఇవ్వాలని బెదిరింపులకు దిగుతున్నాడని తీవ్ర ఆరోపణలు రావడంతో ...
ఏపీలో రూ.700 కోట్ల స్కామ్ జరిగిందా? నిజం ఏంటి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.700 కోట్ల భూముల స్కామ్ జరిగిందని, దీంట్లో వైసీపీ బడా నేతలతో పాటు జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన రీతూ చౌదరి, ఆమె భర్త శ్రీకాంత్ కూడా ...
శుష్క వాగ్దానాలు ఎందుకు? చంద్రబాబుపై శ్యామల తీవ్ర విమర్శలు
ఎన్నికల హామీల పేరిట మహిళలను తేలికగా మోసం చేయొచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని, కానీ రాష్ట్రంలోని ప్రతి మహిళా ఇప్పుడు ఆయన్ను గద్దె దించాలని చూస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి ...
డబ్బులు ఇస్తేనే వైద్య సేవలు కొనసాగించగలం.. ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్
ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని, బకాయిలు విడుదల చేస్తేనే ఉచిత వైద్య సేవలను కొనసాగిస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ASHA) ప్రతినిధుల బృందం తీర్మానించింది. ...
చిన్న బడ్జెట్, భారీ కలెక్షన్లు.. ‘ప్రేమలు’ సక్సెస్ స్టోరీ
తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న మలయాళ చిత్రం ‘ప్రేమలు’ 2024లో భారతదేశంలో అత్యంత లాభదాయకమైన చిత్రంగా నిలిచింది. ఫహాద్ ఫాజిల్ తన స్నేహితులతో కలిసి కేవలం రూ.3 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ ...
విశాఖ స్టీల్ ప్లాంట్.. వైఎస్ షర్మిల కీలక డిమాండ్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పలు కీలక డిమాండ్లు చేశారు. విశాఖ పర్యటనకు వచ్చే ముందు ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పష్టమైన ...
ఆ షాప్ ఖాళీ చేయాల్సిందే.. తలసానికి ఊహించని షాక్!
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత బీఆర్ఎస్ (BRS) నేతలపై దృష్టిసారించింది. గత పదేళ్లలో జరిగిన వ్యవహారాలను రేవంత్ సర్కార్ (Revanth Government) నిశితంగా పరిశీలిస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, ...
‘సంక్రాంతికి వస్తున్నాం’.. 3 వేల మందితో ఫొటోలు దిగిన వెంకటేశ్
విక్టరీ వెంకటేశ్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి ...















