
Telugu Feed
తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు.. కాంగ్రెస్ సీరియస్
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కుమార్కు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బీసీ కులగణన సహా ఇతర అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ...
త్రిష ప్రతిభకు భారీ నజరానా.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
తెలంగాణ యువ క్రికెటర్ త్రిష గొంగడి అండర్-19 మహిళల వరల్డ్ కప్లో అసాధారణ ప్రదర్శన కనబరిచి భారత జట్టు విజయంలో కీలక భూమిక పోషించింది. ఈ గర్వించదగ్గ విజయాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ...
రామ్మోహన్ నాయుడుపై టీడీపీ కేడర్ ఫైర్
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును టీడీపీ(TDP) కేడర్ టార్గెట్ చేసింది. కార్యకర్తలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళంలోని అరసవల్లి(Arasavilli Temple) సూర్యనారాయణ స్వామిని ప్రముఖ సింగర్ మంగ్లీ(Singer ...
హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ముగ్గురు అరెస్టు
హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. పోలీసుల తనిఖీల్లో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. లంగర్ హౌస్, హుమాయున్ నగర్ పరిధిలో జరిగిన సంయుక్త ఆపరేషన్లో పోలీసులు దాదాపు 1300 గ్రాముల ...
టీడీపీ నేత దౌర్జన్యం.. రైతు పంట ధ్వంసం చేసి రోడ్డు నిర్మాణం
ప్రభుత్వ అండదండలతో అధికార పార్టీ నాయకులు తమ హద్దులు దాటి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు తీవ్రమయ్యాయి. గుంటూరు జిల్లాలో టీడీపీ నేత రవి కిరణ్, పోలీసుల సమక్షంలోనే ఓ రైతు భూమిని బలవంతంగా ఆక్రమించి ...
విశాఖ కేజీహెచ్లో రౌడీ షీటర్ హల్చల్
విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్లో రౌడీషీటర్ హల్చల్ చేశాడు. తనను ఉద్యోగం నుంచి తీసేశారని పసిపిల్లల వార్డులోని ఆక్సిజన్ పైపును కట్ చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన కింగ్ జార్జ్ ఆస్పత్రిలో కలకలం ...
త్రివేణి సంగమంలో మోడీ పుణ్యస్నానం (Video)
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవమైన ప్రయాగరాజ్(Prayagraj) మహా కుంభమేళా (Maha Kumbh Mela)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) పాల్గొన్నారు. త్రివేణి సంగమం(Triveni Sangamam) వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ...
ఎల్బీనగర్లో విషాదం.. సెల్లార్ తవ్వకాల్లో మట్టిదిబ్బలు కూలి ముగ్గురు మృతి
హైదరాబాద్లోని ఎల్బీనగర్లో సెల్లార్ తవ్వకాల సమయంలో భయానక ఘటన చోటుచేసుకుంది. నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా మట్టిదిబ్బలు కుప్పకూలి ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు బీహార్కు చెందిన వారుగా గుర్తించారు. ...















అపచారం.. తిరుమల కొండపై అన్యమత వ్యాఖ్యలతో కారు
తిరుమలలో మరోసారి బయటపడ్డ భద్రతా వైఫల్యం బయటపడింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వస్వామి కొలువైన ఓ కారు కలకలం రేపింది. పవిత్రమైన తిరుమల తిరుపతి కొండపై అన్యమత వ్యాఖ్యలతో ఉన్న కారు ప్రత్యక్షమైంది. ...