
Telugu Feed
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక పరిణామం
ఫార్ములా (Formula) ఈ-కార్ రేస్ (E-Car Race)కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించిన ఇద్దరు ఐఏఎస్(IAS) అధికారులు, అరవింద్ కుమార్ (Aravind Kumar), బి.ఎల్.ఎన్. ...
సవీంద్రారెడ్డి అరెస్టుపై ఏపీ హైకోర్టు సీరియస్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో సంచలనానికి దారితీసిన వైసీపీ (YCP) సోషల్ మీడియా (Social Media) యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డి (Savindra Reddy) కిడ్నాప్ (Kidnap), అరెస్టు ఘటనపై హైకోర్టు(High Court) సీరియస్గా స్పందించింది. ...
వన్డే ర్యాంకింగ్స్ లో స్మృతి మంధాన అగ్రస్థానం
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) (ICC) మహిళల వన్డే బ్యాటర్ (Women’s ODI Batter) ర్యాంకింగ్స్ (Rankings)లో భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇటీవల ఆస్ట్రేలియా ...
పోలీసుల థర్డ్ డిగ్రీ.. నడవలేని స్థితిలో గిరిజన యువకుడు
ఓ కేసు విషయంలో పోలీస్ స్టేషన్కు లాక్కెళ్లి, గిరిజన యువకుడిపై అత్యంత దారుణంగా దాడి చేసిన సంఘటన నల్లగొండ (Nalgonda) జిల్లా వాడపల్లి (Vadapalli)లో చోటు చేసుకుంది. పోలీసుల దౌర్జన్యం ఆలస్యంగా వెలుగులోకి ...
హైకోర్టును ఆశ్రయించిన స్మితా సబర్వాల్
సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ నివేదికను ...
‘చంద్రబాబు ప్రోత్సాహంతోనే నేను ఇన్వాల్వ్ అయ్యా’
ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ (Telangana)లో ఎమ్మెల్సీ(MLC) ఓటు సందర్భంగా జరిగిన ఈ కేసులో తాజాగా కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఏ4గా ఉన్న ...
Drama Strikes: Pawan Kalyan’s OG Shows Canceled Overnight
Pawan Kalyan’s much-awaited film OG hit a shocking roadblock in North America—just twodays before release, all shows were abruptly canceled. The reason? Allegations of ...
Parakamani issue.. A Deliberate Diversion from Medical Colleges Privatization
Coalition leaders have deliberately resurrected the Tirumala Parakamani theft episode to divert public anger away from mass protests against the privatization of government medical ...
మూలపాడులో దారుణం.. మూగజీవాల బలి
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) మండలం మూలపాడు (Moolapadu) గ్రామం సమీపంలో దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మూలపాడు బటర్ఫ్లై పార్క్ సమీప అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చులు మూగజీవాల ప్రాణాలను బలిగొన్నాయి. వేటగాళ్లు ...















ఇకపై ‘దొరసాని’ని చూస్తారు – కవితపై బీజేపీ ఎంపీ సెటైర్లు