
Telugu Feed
పాకిస్తాన్పై తెలుగోడి సత్తా..
ఆసియా కప్ (Asia Cup) ఫైనల్లో(Final) భారత్ (India) ఘనవిజయం సాధించింది. ఈ విజయానికి హైదరాబాదీ (Hyderabadi) యువ క్రికెటర్ తిలక్ వర్మ (Tilak Varma) కీలకంగా నిలిచాడు. పాకిస్తాన్ (Pakistan) బౌలర్ల ...
బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
ముంబై (Mumbai)లో నిర్వహించిన బీసీసీఐ (BCCI) వార్షిక సర్వసభ్య సమావేశం (Annual General Body Meeting) నుంచి కీలక నిర్ణయం వెలువడింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త అధ్యక్షుడిగా ఢిల్లీ ...
కోనసీమలో వరద ఉధృతి.. రాకపోకలకు అంతరాయం
అంబేద్కర్ (Ambedkar) కోనసీమ (Konaseema) జిల్లాలో వరద (Flood) ఉధృతి (Intensity) తీవ్రంగా పెరిగింది. వైనతేయ, వశిష్ట, గౌతమీ, వృద్ధ గౌతమి వంటి ముఖ్య నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు ...
Asia Cup Final : నేడు భారత్–పాక్ హై ఓల్టేజ్ పోరు
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. ఆసియా కప్ (Asia Cup) ఫైనల్ (Final)లో భారత్–పాకిస్తాన్ (India–Pakistan) జట్లు నేడు తలపడనున్నాయి. ఈరోజు సాయంత్రం 8 గంటలకు ఈ ...
కరూర్ తొక్కిసలాట.. టీవీకే నేతలపై కేసు నమోదు
తమిళనాడు (Tamil Nadu) కరూర్ (Karur)లో టీవీకే ర్యాలీ (TVK Rally) సందర్భంగా జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై పోలీసులు కేసు(Case) నమోదు చేశారు. ఈ విషాద ఘటనలో 40 మంది మృతిచెందగా, ...
టీవీకే ర్యాలీలో తొక్కిసలాట.. 40 మంది దుర్మరణం
తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ కరూర్లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ర్యాలీకి ఊహించిన దానికంటే ఎక్కువ మంది జనం రావడంతో తొక్కిసలాట ...
జగన్ ఎవరినీ అవమానించలేదు.. ఆర్.నారాయణమూర్తి కీలక కామెంట్స్ (Video)
సినిమా వాళ్లను మాజీ సీఎం (Former CM) వైఎస్ జగన్ (YS Jagan) అవమానించారని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ (Assembly)లో కొంతమంది మాట్లాడిన మాటలను సినీ నిర్మాత, పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తి ...
పాకిస్థాన్తో ఫైనల్..భారత్ తుది జట్టులో ఆ ఇద్దరికి చోటు!
ఆసియా కప్ (Asia Cup) 2025 ఫైనల్ మ్యాచ్ (Final Match)లో దాయాది పాకిస్థాన్ (Pakistan)తో భారత్(India) తలపడనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ (Dubai International) క్రికెట్ స్టేడియం (Cricket Stadium)లో ఆదివారం రాత్రి ...
ఏటీసీ విద్యార్థులకు రూ. 2 వేల స్టైఫండ్.. సీఎం రేవంత్
హైదరాబాద్ (Hyderabad)లోని మల్లెపల్లి (Mallepalli) ఐటీఐ (ITI)లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC)ను సీఎం(CM)రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 65 ఏటీసీలను వర్చువల్గా ప్రారంభించారు. ఐటీఐలను ఏటీసీలుగా మార్పురాష్ట్రంలోని ...















ఇకపై ‘దొరసాని’ని చూస్తారు – కవితపై బీజేపీ ఎంపీ సెటైర్లు