
Telugu Feed
మహిళల ఆసియా కప్లో భారత్ బోణీ.. థాయ్లాండ్పై ఘన గెలుపు
మహిళల ఆసియా కప్ 2026లో (Women’s Asia Cup 2026) భారత మహిళల జట్టు శుభారంభం (Indian Women’s Team) చేసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో(Dubai International Stadium) జరిగిన గ్రూప్-A మ్యాచ్లో ...
హార్దిక్ పాండ్యాకు మరో షాక్.. అఫ్గాన్ సిరీస్కు దూరమయ్యే అవకాశం
బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో(BCCI Centre of Excellence) ఫిట్నెస్(Fitness, బౌలింగ్పై (Bowling)తీవ్రంగా సాధన చేస్తున్న హార్దిక్ పాండ్యాకు (Hardik Pandya) తాజాగా లెగ్లో స్వల్ప అసౌకర్యం(Discomfort) తలెత్తినట్లు సమాచారం. పూర్తి ...
‘మండాడి’ క్లైమాక్స్పై సుహాస్ ఆసక్తికర వ్యాఖ్యలు
యంగ్ హీరో సుహాస్(Suhas), సూరి (Soori) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మండాడి’.(Mandadi) పడవ పందేల (Boat Races) నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ...
వెలిగొండ ప్రవాహంలో ప్రమాదం.. ఒకరు గల్లంతు
నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలో ప్రారంభించిన వెలిగొండ ప్రాజెక్టు నుంచి నల్లమలసాగర్కు చేరుతున్న కృష్ణా జలాల ప్రవాహంలో బొలెరో వాహనం కొట్టుకుపోయిన ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ...
నల్లగొండలో తీవ్ర ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీజేపీ ఫైటింగ్
నల్లగొండలో(Nalgonda) కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) కార్యకర్తల మధ్య ఘర్షణలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కొమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komatireddy Venkat Reddy) క్యాంపు కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లు(Eggs), టమాటాలతో (Tomatoes) దాడి చేసి, ...
కాక్రోచ్ జనతా పార్టీ ర్యాలీకి ముందే శుభవార్త!
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనకారులపై(Protesters) నమోదైన ఎఫ్ఐఆర్లను(FIRs) ఎత్తివేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ కేసులను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం(Central Government) సుప్రీంకోర్టును (Supreme ...
కొత్త ప్రేమ కథ.. కీరవాణి ఇంట్లో త్వరలో పెళ్లి బాజా!
టాలీవుడ్లో మరో సెలెబ్రెటీ లవ్ స్టోరీ అఫీషియల్గా బయటకొచ్చింది. ‘బలగం'(Balagam) సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ కావ్య కళ్యాణ్రామ్(Kavya Kalyanram), ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి (M. M. Keeravani) కుమారుడు ...
కర్ణాటకలో రైలు ప్రమాదం.. ముగ్గురు ఏపీ వాసులు మృతి
కర్ణాటకలో(Karnataka) జరిగిన ఘోర రైలు ప్రమాదంలో(Train Accident) ఆంధ్రప్రదేశ్కు(Andhra Pradesh) చెందిన ముగ్గురు మృతి చెందారు. దొడ్డబళ్లాపుర రైల్వే స్టేషన్(Doddaballapura Railway Station) వద్ద ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొనడంతో ఈ విషాద ...
‘మీరు అతి చేస్తున్నారు’.. సిట్పై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఏపీలో(AP) సంచలనం సృష్టించిన మద్యం రవాణా కేసులో(Liquor Transportation Case) సిట్(SIT) దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్ కేసిరెడ్డి (Raj Kesireddy) వ్యవహారంలో ...















‘టీడీపీలో డబ్బులున్న వారికే సీట్లు’