ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) విశాఖపట్నం (Visakhapatnam) పర్యటనకు సిద్ధమయ్యారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం (Chandanotsavam) లో విషాదం చోటుచేసుకుంది. ఆలయంలో బుధవారం తెల్లవారుజామున గోడకూలి ఎనిమిది మంది అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోయారు. చందనోత్సవం రోజున జరిగిన ఈ విషాదకర ఘటన ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. ఈ దుర్ఘటనపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 20 రోజుల క్రితం నాసిరకంగా నిర్మించిన గోడ కూలి ప్రాణాలు కోల్పోయిన భక్తుల (Devotees) కుటుంబాలను (Families) వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. అలాగే, విశాఖ ఆస్పత్రి (Visakha Hospital)లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కూడా కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారు.
News Wire
-
01
విజయ్ విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్
విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్న విజయ్ భార్య సంగీత. భార్యభర్తలిద్దరూ మళ్లీ కలుస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఆసక్తిగా మారిన తాజా పరిణామం
-
02
'మిర్జాపూర్: ది మూవీ' ట్రైలర్కు కౌంట్డౌన్
ఆగస్టు 11న ట్రైలర్ విడుదలకు ముందు చిత్రబృందం బీటీఎస్ వీడియో విడుదల చేసి అభిమానుల్లో ఆసక్తి.
-
03
ప్రియాంక చోప్రా మరో హాలీవుడ్ ప్రాజెక్ట్
ప్రియాంక చోప్రా హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ Blueflyలో రస్సెల్ క్రోతో కలిసి నటించనున్నట్లు ప్రకటన.
-
04
భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్కు వార్మప్ మ్యాచ్
టెస్ట్ సిరీస్కు ముందు భారత్-శ్రీలంక ఎలెవన్ మధ్య మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ప్రారంభమైంది.
-
05
APECET ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్
ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ నేటి నుంచి ప్రారంభం. సీట్ల కేటాయింపు ఫలితాలు ఆగస్టు 15న విడుదల.
-
06
హైడ్రాలో 150 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
డీఆర్ఎఫ్ అసిస్టెంట్, హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులకు ఆగస్టు 8, 9 తేదీల్లో సరూర్నగర్ స్టేడియంలో నేరుగా ఎంపిక ప్రక్రియ.
-
07
పార్లమెంట్ సమావేశాలు
పార్లమెంట్లో వివిధ బిల్లులు, జాతీయ అంశాలపై అధికార–ప్రతిపక్షాల మధ్య తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి.
-
08
కామన్వెల్త్ గేమ్స్లో భారత ప్రదర్శన:
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ మొత్తం 39 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచి తన ప్రదర్శనను ముగించింది.
-
09
భారత్–చైనా సరిహద్దు చర్చలు
ఎల్ఏసీ వద్ద శాంతి, స్థిరత్వం ద్వైపాక్షిక సంబంధాలకు కీలకమని భారత్-చైనా సరిహద్దు చర్చల్లో పునరుద్ఘాటించాయి.
-
10
దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక
ఉత్తర, తూర్పు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక. వరదలు, కొండచరియల ప్రమాదంపై ఐఎండీ అప్రమత్తం చేసింది.








