ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మద్యం కుంభకోణం (Liquor Scam) కేసుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. కేసు విచారణను త్వరగా తేల్చేందుకు సిట్ (SIT) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఈ కేసులో విచారణకు రావాల్సిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) గైర్హాజరు (Absence) అయ్యారు. మద్యం కేసులో విజయసాయిరెడ్డి పేరును కూడా చేర్చింది. కాగా, ఇవాళ సిట్ ముందుకు రావాల్సిన మాజీ ఎంపీ వివిధ కారణాల వల్ల విచారణకు హాజరుకాలేకపోతున్నానని పేర్కొంటూ విచారణాధికారులకు లేఖ (Letter) రాశారు. అయితే, త్వరలోనే ఎప్పుడు విచారణకు హాజరయ్యేది వెల్లడిస్తానని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, ఇప్పుడు విజయసాయి గైర్హాజరు కావడంతో రాజకీయంగా ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది.
News Wire
-
01
ఏపీలో 14వ రోజుకు జూడాల సమ్మె
ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్ల సమ్మె 14వ రోజుకు చేరింది. స్టైపెండ్ పెంచే వరకు సమ్మె విరమించమంటున్న జూడాలు
-
02
రెండోరోజు బ్రిక్స్ దేశాల కీలక మీటింగ్
విశాఖలో నేడు యువజన, క్రీడా మంత్రుల సమావేశం. నేడు బీచ్రోడ్లో ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ. హాజరుకానున్న కేంద్రమంత్రి మన్సుఖ్
-
03
విజయవాడలో యువ సదస్సు
భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రెండవ రోజు యువ సదస్సు. వికసిత్ భారత్ @2047- యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ పేరిట సదస్సు
-
04
ఎకరం భూమి రూ. 264 కోట్లు..
హైదరాబాద్లో రికార్డు ధరలు. రాయదుర్గంలో TGIIC వేసిన భూముల వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరం భూమి ధర
-
05
షావుకారు జానకి మృతి
సీనియర్ నటి షావుకారు జానకి చెన్నై కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత. 400కు పైగా సినిమాల్లో నటించిన జానకి
-
06
ఉయ్యూరులో డయేరియా
కృష్ణా జిల్లా ఉయ్యూరులో ప్రబలిన డయేరియా. ఆస్పత్రిలో చేరిన 30మంది బాధితులు. నీటి శాంపిల్స్ సేకరించిన వైద్య శాఖ అధికారులు
-
07
కర్నూలులో న్యాయవాదుల ఆందోళన
కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్. కోర్టు నుంచి కలెక్టరేట్ వరకు న్యాయవాదుల బైక్ ర్యాలీ
-
08
హైదరాబాద్ చేరుకున్న వైఎస్ జగన్
బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి భారీ స్వాగతం. ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు కుమారుడి వివాహానికి హాజరుకానున్న మాజీ సీఎం జగన్
-
09
ప్రాణం తీసిన జనసేన ఎంపీ కొడుకు
హైదరాబాద్ మాదాపూర్లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఇనార్బిట్మాల్లో పనిచేస్తున్న యువతిని చంపేసిన జనసేన ఎంపీ లింగమనేని కొడుకు సంజూష్
-
10
చంద్రబాబుకు జగన్ సవాల్
డీఎస్సీ-2025, ఏపీపీఎస్సీ-2018పై సీబీఐ విచారణకు నేను రెడీ. చంద్రబాబు, లోకేష్ రెడీనా..?. తలెత్తుకొని సవాల్ చేస్తున్నా








