YSRCP
శ్రీవారి ఆలయాన్ని మూసేయాలన్న అధికారి ఎవరు? భూమన సూటి ప్రశ్న
తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా, తిరుమలలో తాగునీటి కొరత రాబోతోంది.. ఆలయం మూసేయాలని ఓ అధికారి తనతో చెప్పారని చంద్రబాబు మాట్లాడటంపై భూమన ఆగ్రహం ...
నంద్యాలలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య
ఆంధ్రప్రదేశ్లో నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం లింగాపురం గ్రామంలో ఓ దారుణ హత్య చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సుధాకర్ రెడ్డి (55)ని గుర్తుతెలియని దుండగులు విచక్షణారహితంగా హత్య చేశారు. ...
పోసానికి బిగ్ రిలీఫ్.. జైలు నుంచి విడుదల ఎప్పుడంటే..
సినీ నటుడు, ఏపీఎఫ్డీసీ మాజీ చైర్మన్ పోసాని కృష్ణ మురళికి భారీ ఊరట లభించింది. గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్లపై చేసిన అనుచిత వ్యాఖ్యల అభియోగాలపై అతనిపై 18కి ...
Chandrababu’s revenge: wiping out YSR’s legacy
“It’s not how long we live that matters, but how nobly we live,” the late Dr. YS Rajasekhara Reddy (YSR), a towering figure in ...
జగన్ పర్యటనల్లో భారీగా జనం.. కూటమిలో కలవరం.. కలకలం!
తెలుగుఫీడ్ డెస్క్:మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా జనం భారీ సంఖ్యలో వచ్చేస్తున్నారు. దానికి కారణం ఏంటి? ఆ జనాన్ని చూసి కూటమిలో కలకలం.. కలవరం మొదలైందా? ...
కడప కలెక్టరేట్లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. పెట్రోల్తో హల్చల్
అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదని, తనకు న్యాయం జరగలేదన్న ఆవేదనతో ఓ వ్యక్తి కలెక్టర్ కార్యాలయంలోనే ఆత్మహత్యకు యత్నించిన సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన కలెక్టరేట్లోని అధికారులను, ...
కాశినాయన క్షేత్రం కూల్చివేత.. కూటమి ప్రభుత్వంపై భూమన ఫైర్
కాశినాయన క్షేత్రం కూల్చివేతపై ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 24 గంటల పాటు అన్నదానం నిర్వహించే ఈ దివ్యక్షేత్రాన్ని కూటమి ప్రభుత్వం బుల్డోజర్తో నేలమట్టం ...
సీఎం టెలీ కాన్ఫరెన్స్.. వైసీపీపై మరోసారి కీలక వ్యాఖ్యలు
నామినేటెడ్ పదవుల భర్తీపై నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష వైసీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీడీపీ ముఖ్య నేతలతో శుక్రవారం సీఎం టెలీ కాన్ఫరెన్స్ ...
Rushikonda Project: A Visionary Government Initiative for Tourism and Infrastructure Development but not Private Building
The Rushikonda project is a government initiative aimed at enhancing tourism and infrastructure in Visakhapatnam. It has been meticulously planned and executed to serve ...















పవన్ గురించి జగన్ చెప్పిందే నిజం – పీవీఎస్ శర్మ
పిఠాపురంలో అంగరంగ వైభవంగా జరిగిన జనసేన ఆవిర్భావ సభ గురించి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీఎస్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ప్రతిపక్ష నేత, మాజీ ...