YSRCP
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ముగ్గురికి బెయిల్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లిక్కర్ కేసు (Liquor Case)లో ఒకేరోజు వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే రిమాండ్లో ఉన్న వైసీపీ(YSRCP) ఎంపీ మిథున్రెడ్డి (Mithun Reddy)కి మధ్యంతర బెయిల్(Bail) మంజూరైన ...
లోకేష్ హామీ.. పెట్రోల్ భారం ఏపీలోనే అధికం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పెట్రోల్ (Petrol) ధరలు దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇండియా టెక్ అండ్ ఇన్ఫ్రా (India Tech And Infra) అనే ఎక్స్ హ్యాండిల్(X Handle) ...
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్
ఏసీబీ కోర్టులో ప్రతిపక్ష వైసీపీ లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్రెడ్డికి ఊరట లభించింది. విజయవాడ ఏసీబీ కోర్టు ఎంపీ మిథున్ రెడ్డికి లిక్కర్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక ...
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. వైసీపీ తీవ్ర ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మెడికల్ కాలేజీ (Medical Colleges)ల భవిష్యత్తుపై కూటమి ప్రభుత్వం (Coalition Government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కేబినెట్ (State Cabinet) సమావేశంలో వైఎస్ జగన్(YS Jagan) హయాంలో ...
Fake Party, Fake Campaigns..
Babu&Co Patent Once again, it has become crystal clear, TDP is nothing but a Fake Party, and Chandrababu Naidu is a Fake Chief Minister. ...
యూరియాపై సీఎం చంద్రబాబుకు రోజా సవాల్
రైతులకు బస్తా యూరియా అందించలేని ప్రభుత్వం.. వాస్తవాలు ప్రచురిస్తున్న పత్రికలు, ఛానెళ్లను బెదిరిస్తోందని, యూరియాపై వార్తలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా ఫేక్ పత్రికలేనా..? అని మాజీ మంత్రి ఆర్కే రోజా సీఎం ...
బస్తా యూరియా ఇవ్వలేని అధ్వాన ప్రభుత్వం – వైఎస్ జగన్ ఫైర్
రాష్ట్రంలో యూరియా కొరత, పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు గతంలో సులభంగా దొరికే ...
వైసీపీ నేత తండ్రి, 86 ఏళ్ల వృద్ధుడిపై పోక్సో కేసు
నర్సాపురం పార్లమెంట్ వైసీపీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు కుటుంబంపై టీడీపీ కక్షసాధింపు రాజకీయ రంగంలో కలకలం రేపుతోంది. ఆయన 86 ఏళ్ల తండ్రి రామరాజుపై లైంగిక వేధింపులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ...
YS Jagan remembers YSR
Slams Naidu for Failing Farmers & Undermining Democracy On the occasion of the 16th death anniversary of late Chief Minister Dr. YS Rajasekhara Reddy, ...















పచ్చకామెర్ల రోగం.. రంగులపై వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ ఎమ్మెల్యే సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేల్చారు. ఇటీవల కాలంలో కొన్నిచోట్ల ప్రభుత్వ కార్యాలయాలు, అన్నా క్యాంటీన్లు, కుట్టు మెషీన్లకు, విద్యుత్ స్తంభాలకు, కూర్చునే బెంచీలకు, ...